Telugu Gateway

Andhra Pradesh - Page 215

ఏపీ రాజధానిపై సుజనా..సీఎం రమేష్ చెరోదారి

30 Dec 2019 9:24 AM IST
‘అమరావతిని తరలిస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఇదీ బిజెపి ఎంపీ సుజనా చౌదరి మాట. కేంద్రం రాజధానిపై సూచనలు చేస్తుందే తప్ప..అందులో జోక్యం చేసుకోదు. ఇది...

‘మూడు రాజధానుల’పై ఏపీ సర్కారు దూకుడు

29 Dec 2019 11:29 AM IST
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై సర్కారు యమా స్పీడ్ గా వెళుతోంది. ఇంకా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజె) నివేదిక రానే లేదు..ఏపీ సర్కారు మాత్రం...

రాజధాని మారిస్తే ..రైతులకు 90 వేల కోట్లు చెల్లించగలరా?

29 Dec 2019 10:57 AM IST
ఓ రాష్ట్ర రాజధాని మార్చటం అంటే పాత కారు తీసేసి కొత్త కారు కొనుక్కున్నంత తేలిక కాదని బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ...

జగన్ తవ్వుతున్నది వైసీపీని పూడ్చే గొయ్యి

28 Dec 2019 5:08 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాలపై ఆయన సోషల్ మీడియా...

వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చంద్రబాబు కుట్ర

28 Dec 2019 2:30 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను...

మీ విచారణలకు భయపడం..చంద్రబాబు

27 Dec 2019 7:11 PM IST
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలన్న ఏపీ మంత్రివర్గ నిర్ణయంపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు. ‘మీకు చేతనైన విచారణ...

మోడీకే ‘రిలీఫ్’ ఇస్తున్న జగన్ !

27 Dec 2019 6:23 PM IST
రామాయపట్నం పోర్టు..కడప స్టీల్ అన్నీ మేమే కట్టుకుంటాంఇదెక్కడి వైఖరి..విభజన చట్టం హామీలూ అమలు చేయించుకోలేరా?సర్కారు తీరుపై అధికారుల విస్మయంఏపీ ఆర్ధిక...

అమరావతి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కేసు నిలబడుతుందా?!

27 Dec 2019 5:19 PM IST
అమరావతి భూములకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం కొత్తగా తేల్చింది ఏమిటి?. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన పేర్లే ఇప్పుడు మంత్రివర్గ...

జీఎన్ రావు కమిటీ, బీసీజీ గ్రూప్ ల నివేదికలపై ‘హైలెవల్ కమిటీ’

27 Dec 2019 2:48 PM IST
మూడు రాజధానులపై తుది నిర్ణయం వాయిదా పడింది. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం...

రాజధాని భూ లావాదేవీలపై విచారణ

27 Dec 2019 2:35 PM IST
కేబినెట్ గ్రీన్ సిగ్నల్అమరావతి పేరుతో సాగిన భూ దందాపై విచారణకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సీబీఐనా లేక సీబీసీఐడీ, లోకాయుక్త విచారణా...

రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు

27 Dec 2019 12:46 PM IST
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి అమరావతి తరలింపుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని..ఇందులో...

విజయవాడలో మంత్రి బొత్స ఇల్లు ముట్టడి

27 Dec 2019 10:16 AM IST
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు....
Share it