Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 203
జగన్ కు కెసీఆర్ ఇఫ్పుడు గురువు అయ్యారు
30 Jan 2020 9:39 PM ISTబిజెపి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కెసీఆర్ ఇప్పుడు జగన్ కు ...
జనసేనకు ‘లక్ష్మీనారాయణ’ గుడ్ బై
30 Jan 2020 8:57 PM ISTగత కొంత కాలంగా జనసేన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు...
బాలకృష్ణ హిందూపురం పర్యటనలో ఉద్రిక్తత
30 Jan 2020 12:31 PM ISTతెలుగుదేశం ఎమ్మెల్యే, సినిమా హీరో నందమూరి బాలకృష్ణకు హిందుపురంలో చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ఆయన పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు...
అందుకే రాజీనామా చేశా..డొక్కా
30 Jan 2020 11:44 AM ISTతెలుగుదేశం పార్టీ ఆలోచన..తన వ్యక్తిగత ఆలోచనల మధ్య తేడా ఉన్నందునే తాను శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు....
బాలుడిపై సామూహిక అత్యాచారం
30 Jan 2020 11:11 AM ISTకర్నూలులో దారుణం జరిగింది. ఓ బాలుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది. పధ్నాలుగు సంవత్సరాల యువకుడిపై...
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీరానికి దూరంగా ఉండాలి
29 Jan 2020 5:46 PM ISTవిశాఖపట్నానికి సంబంధించిన ప్రతికూలతలతో కూడిన అంశాలు తాము చేసిన సిఫారసుల్లో లేవని..తమ నివేదికలో ఉన్నాయని జీఎన్ రావు తెలిపారు.పరిపాలనా రాజధానికి విశాఖ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి బరిలోకి జనసేన, బిజెపి
28 Jan 2020 10:09 PM ISTఅమరావతి రైతులకు అండగా ఉండాలని సమన్వయ కమిటీ నిర్ణయం రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అమరావతి ప్రాంత ప్రస్తుత దుస్ధితికి...
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం
28 Jan 2020 5:54 PM ISTఏపీలో అమరావతి వ్యవహారం కాక పుట్టిస్తూనే ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఈ అంశంపై జెఏసీతో కలసి ఉద్యమాలు చేస్తుంటే..అధికార పార్టీ మూడు రాజధానుల నినాదాన్ని బలంగా...
అంత ఉబలాటం ఉంటే చంద్రబాబు చేసుకోవచ్చు
28 Jan 2020 2:46 PM ISTఏడు నెలల క్రితం కొలువుదీరిన ప్రభుత్వం ఎందుకు వైదొలగాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మంగళవారం నాడు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో...
హైకోర్టులో జగన్ కేసు ఫిబ్రవరి 6కి వాయిదా
28 Jan 2020 2:34 PM ISTఅక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు...
కేంద్రం కోర్టులోకి మండలి రద్దు తీర్మానం ప్రతి
28 Jan 2020 2:19 PM ISTఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మండలి రద్దు విషయంలో దూకుడు చూపిస్తోంది. ఈ విషయంలో ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. సోమవారం సాయంత్రం...
వైసీపీ ఎమ్మెల్యేలు నేరస్థుల ముఠా
27 Jan 2020 9:44 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓ నేరస్థుల ముఠా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 86మంది...












