Telugu Gateway

Andhra Pradesh - Page 204

వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

7 Jan 2020 1:23 PM IST
అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ రైతులు ఆందోళన చేసే పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లటంలేదు....

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

7 Jan 2020 9:49 AM IST
అమరావతికి మద్దతుగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి తెలుగుదేశం నేతలు పిలుపు ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఉదయం నుంచే టీడీపీ నేతలను హౌస్...

బిజెపిలోకి మోహన్ బాబు!

6 Jan 2020 2:02 PM IST
ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు సోమవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మీ కూడా...

తమ్మినేని ఆయన్ను మించిపోయేలా ఉన్నారే!

5 Jan 2020 4:59 PM IST
గతంలో స్పీకర్లు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. రాజకీయ కార్యక్రమాలకు...

ఏపిలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి

5 Jan 2020 4:36 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఆర్ధికంగా...

రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదు

5 Jan 2020 4:24 PM IST
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ దారిలోకే వచ్చారు. మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారంటూ ఇంత వరకూ...

బోస్టన్ ది కూడా మూడు ముక్కలాటేనా?

4 Jan 2020 5:37 PM IST
ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు అంటే..బోస్టన్ కూడా అదే మూడు ముక్కలాటకు ఓకే చెబుతుందా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బోస్టన్ కమిటీ...

‘హుద్ హుద్’ను దాచేసిన బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక!

4 Jan 2020 10:28 AM IST
‘అమరావతి ప్రాంతానికి 2009లో వరద వచ్చింది’. అందుకే ఇది రాజధానికి ఏ మాత్రం అనువైన ప్రాంతం కాదు. ఓకే. అదే నిజం అనుకుందాం. మరి 2014 అక్టోబర్ లో...

బోస్టన్ నివేదిక....సర్కారు డేటాతో సర్కారుకే నివేదిక!

3 Jan 2020 9:43 PM IST
ఏపీ సర్కారు నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక చూస్తే కాసేపు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ నివేదికలోని అంశాలు సర్కారు దగ్గర సమాచారం...

జగన్ ఇంటికే అనుమతి లేదు

3 Jan 2020 8:23 PM IST
ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా ‘అమరావతి’ కేంద్రంగా ఈ...

జగన్ కు సీబీఐ కోర్టు షాక్

3 Jan 2020 5:24 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. పదే పదే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరటంపై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో...

బోస్టన్ రిపోర్టూ వచ్చేసింది..ఇక మిగిలింది నిర్ణయమే

3 Jan 2020 5:08 PM IST
ఏపీలో రాజధాని మార్పు వ్యవహారంపై తుది నిర్ణయం తేలిపోయే ముహుర్తం దగ్గరపడుతోంది. దీనికి సంబంధించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ప్రభుత్వానికి...
Share it