Telugu Gateway

Andhra Pradesh - Page 198

మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు

22 Jan 2020 6:49 PM IST
అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు....

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం

22 Jan 2020 3:57 PM IST
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...

చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం

22 Jan 2020 1:03 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....

టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

22 Jan 2020 12:10 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...

పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు

22 Jan 2020 10:58 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి...

టీడీపీ ఎమ్మెల్సీలు..పోలీసుల మధ్య వాగ్వాదం

22 Jan 2020 10:33 AM IST
స్టిక్కర్ లేని వాహనాల్లో వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవటంపై ఎమ్మెల్సీలు...

హైకోర్టుకు చేరిన ‘రాజధాని పంచాయతీ’

22 Jan 2020 10:21 AM IST
గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు...

రాజధాని మార్పుపై జనసేన న్యాయపోరాటం

21 Jan 2020 9:41 PM IST
రాజధానిని అమరావతి నుంచి తరలించటానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై న్యాయపోరాటానికి జనసేన సిద్ధం అవుతోంది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల...

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్

21 Jan 2020 3:06 PM IST
అసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత హీన చరిత్ర ఉన్న పార్టీ మరొకటి ఉండదని...

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను

21 Jan 2020 3:04 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో దెబ్బతిన్న అమరావతి రైతులను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పరామర్శించిన అనంతరం పవన్...

అక్రమాలు జరిగాయంటారు..చర్యలెందుకు తీసుకోరు?

21 Jan 2020 2:08 PM IST
వైసీపీ సర్కారుపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. అమరావతిలో అక్రమాలు జరిగాయంటారు..మరి చర్యలెందుకు తీసుకోరు అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు...

స్పీకర్ తమ్మినేని అనూహ్య చర్య..అందరూ షాక్

21 Jan 2020 12:15 PM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్య చర్య అధికార, విపక్ష సభ్యులను షాక్ కు గురిచేసింది. తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని తన టేబుల్ పై బలంగా...
Share it