Telugu Gateway

Andhra Pradesh - Page 186

అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’

23 March 2020 6:24 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్...

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?

23 March 2020 12:24 PM IST
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు...

రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే

23 March 2020 11:59 AM IST
రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత...

కరోనా కొరియాలో స్టార్ట్ అయింది అంట!.

22 March 2020 9:16 PM IST
సీఎం జగన్ వ్యాఖ్యల కలకలంకరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీడియా అంతటా ఇదే...

ఏపీ కూడా లాక్ డౌన్

22 March 2020 8:04 PM IST
కరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెలాఖరు వరకూ ఏపీలోనూ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు

22 March 2020 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్తగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఈ కేసుల సంఖ్య ఐదుకు...

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

21 March 2020 5:37 PM IST
దేశంలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?

21 March 2020 5:27 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పదవులు...

తొలిసారి ఒకే మాటపై ఏపీలోని కీలక పార్టీలు

21 March 2020 9:45 AM IST
ఆశ్చర్యం. విచిత్రం. నిజంగా ఇది ఓ వింతే. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై నిలబడ్డాయి. అసలు ఏపీ రాజకీయాలే విభిన్నం. ఒకరంటే...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపీణీ వాయిదా

20 March 2020 7:46 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. తొలుత ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా...

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్

20 March 2020 6:02 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అందరం ప్రధాని మోడీ చేసిన పాటిద్దాం అని అన్నారు. ఈ...

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

20 March 2020 12:22 PM IST
అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే సన్నాహాల్లో ఉన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురు అయింది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్...
Share it