Telugu Gateway

Andhra Pradesh - Page 172

అత్యవసర ప్రయాణానికి ఏపీలో పాస్ లు

13 April 2020 7:54 PM IST
కరోనా లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది అత్యవసర అవసరాలకు కూడా బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి సమయంలో తాము అవసరం ఉన్న...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి

13 April 2020 7:12 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రంగంలోకి దిగారు. కమిషన్ అధికారులతో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా...

ఎస్ఈసీ తొలగింపు వివాదం..ఈ నెల20న విచారణ

13 April 2020 1:50 PM IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు సోమవారం నాడు విచారింది. ఈ నెల 16కు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కోర్టు...

ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు

13 April 2020 1:38 PM IST
ఏపీలో తొలుత తగ్గినట్లే కన్పించిన కరోనా కేసులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్ వేగంగా పెరుగుతోంది. సోమవారం నాడు ఏపీలో...

‘కరోనాపై మాస్క్ లు బ్రహ్మస్త్రం’ అంట!

13 April 2020 12:08 PM IST
మాస్క్ మంచిదే. ఇందులో ఆక్షేపించాల్సింది కూడా ఏమీలేదు. వైరస్ వ్యాపించకుండా బయట తిరిగే వాళ్లందరూ మాస్క్ లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా...

ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు

12 April 2020 8:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగింది. కొత్తగా ఆదివారం నాడు 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గుంటూరులో ఏడు,...

ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ

12 April 2020 5:02 PM IST
కరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌...

జగన్ కు కన్నా మరో లేఖ

12 April 2020 4:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించాలని...

కర్నూలులో 82..గుంటూరులో 75 కరోనా కేసులు

11 April 2020 6:49 PM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల...

లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలి..జగన్

11 April 2020 4:07 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అదే...

కనగరాజ్ కరోనా కట్టడి చేసే శాస్త్త్రవేత్తా..అంత హడావుడి ఎందుకు?

11 April 2020 1:07 PM IST
లాక్ డౌన్ రోజుల్లో కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు?ట్విట్టర్ లో అచ్చెన్నాయుడుదేశమంతా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఏపీ కొత్త ఎస్ఈసీ రాష్ట్రానికి ఎలా...

ఏపీ కొత్త ఎస్ఈసీగా కనగరాజు

11 April 2020 10:25 AM IST
రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారంలో ఏపీ సర్కారు యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తప్పించిన...
Share it