Telugu Gateway

Andhra Pradesh - Page 172

ఎల్ జీ పాలిమర్స్ పై కేసు నమోదు

7 May 2020 7:53 PM IST
విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్ జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు అయింది. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది...

విజయ్ సాయిరెడ్డి ‘మిడిల్ డ్రాప్’ వెనక కథేంటి?!

7 May 2020 4:09 PM IST
వైసీపీలో చర్చనీయాంశంగా మారిన వీడియోవైసీపీలో టాక్ ఏంటి అంటే జగన్ తర్వాత పార్టీలో...ప్రభుత్వంలో ఎవరు అంటే అంతా విజయసాయిరెడ్డి పేరే చెబుతారు?....

ఎల్ జీ దుర్ఘటన ..ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం

7 May 2020 3:13 PM IST
సంఘటనపై విచారణకు అధికారుల కమిటీఅవసరం అయితే కంపెనీని తరలిస్తాంఎల్ జీ బహుళ జాతి సంస్థ..పేరున్న కంపెనీసీఎం జగన్మోహన్ రెడ్డిఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్...

ఆందోళనలో ఉన్న ప్రజలను ఆదుకోండి

7 May 2020 2:17 PM IST
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు సరిగా పని చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు...

విజయనగరంలోకీ కరోనా..మూడు కేసులు నమోదు

7 May 2020 1:13 PM IST
ఏపీలో ఇఫ్పటి వరకూ అసలు కరోనా లేని జిల్లాగా విజయనగరం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆ జిల్లా కూడా కరోనా జిల్లాల జాబితాలో చేరింది. సర్కారు అధికారికంగా విడుదల...

మోడీ అత్యవసర సమావేశం

7 May 2020 11:21 AM IST
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ డిఎంఎ) అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తెలిసిన...

విశాఖపట్నంలో విషాదం..ప్రాణాలు తీసిన విషవాయువు

7 May 2020 10:09 AM IST
జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది ప్రజలు ఊపిరి ఆడక నానా అవస్థలు పడ్డారు. కొంత మంది చిన్న పిల్లలు..పెద్దలు...

ఏపీలో మద్యం రేట్లు 75 శాతం పెంచమని కేంద్రం చెప్పిందా?

6 May 2020 6:02 PM IST
దేశంలో బ్రాందీ షాప్ లు ఓపెన్ చేయమన్నది ప్రధాని మోడీ, కేంద్రమే కదా? అంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. రాష్ట్రంలో 75...

అత్యవసర నిధికి పవన్ కళ్యాణ్ డిమాండ్

6 May 2020 5:36 PM IST
కరోనా సంక్షోభ సమయంలో పలు వర్గాలను ఆదుకునేందుకు తక్షణమే అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...

ఏపీలో మరో 60 కరోనా కేసులు

6 May 2020 11:17 AM IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో 12 మంది గుజరాత్ కు చెందిన వారు ఉన్నారు. మరో కేసు కర్ణాకటకు చెందిన వ్యక్తి....

అరవై ఐదు వేల కోట్లలో సగం పనులు ఆ కంపెనీకే!

6 May 2020 10:46 AM IST
‘సిండికేట్’కు రింగ్ లీడర్ గా ఆ కంపెనీనేఏపీలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ప్రభుత్వం ఏదైనా ఆ కంపెనీదే హవా. రాష్ట్రం ఏది అయినా..ఏ...

మద్యం షాపుల దగ్గర టీచర్లా?

5 May 2020 7:20 PM IST
ఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో...
Share it