Telugu Gateway

Andhra Pradesh - Page 173

తెలంగాణలో కొత్తగా 16 కేసులు

10 April 2020 8:51 PM IST
కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 487కి పెరిగింది. శుక్రవారం నాడు కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి....

ఎస్ఈసీ తొలగింపునకు ఇదేనా సమయం?

10 April 2020 8:01 PM IST
ఏపీ సర్కారు నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఇదేనా సమయం అని జనసేన అధినేత...

ఏపీలో 133 రెడ్ జోన్లు

10 April 2020 7:34 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ క్లస్టర్లుగా సర్కారు చర్యలు ప్రారంభించింది. 13 జిల్లాల్లోనూ కొత్తగా 133 రెడ్ జోన్లుగా...

రమేష్ కుమార్ తొలగింపు చెల్లదు!

10 April 2020 6:11 PM IST
కొత్త నియామకాలకే ఆర్డినెన్స్ వర్తింపుస్పష్టం చేసిన న్యాయనిపుణులుఎస్ఈసీ ఖర్చుతో రమేష్ కుమార్ అప్పీల్ చేయవచ్చుఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో...

రోజాపై ప్రశంసలు..సర్కారుపై విమర్శలు..సస్పెన్షన్

10 April 2020 5:22 PM IST
ఆయన మునిసిపల్ కమిషనర్. ఎమ్మెల్యే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళ అయినా కూడా నగరిలో ఆమె కరోనాపై పోరులో ముందున్నారని..ఆమె ఒక్కరే ప్రజల తరపున...

మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన వైద్యాధికారి

10 April 2020 1:53 PM IST
ఆయన ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ వో). దేశమంతా కరోనా భయం వెంటాడుతుంటే అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ...

ఏపీలో కొత్తగా రెండు కరోనా కేసులు

10 April 2020 11:24 AM IST
ఏపీలో గత 24 గంటల్లో 892 కరోనా పరీక్షలు నిర్వహించగా..అందులో మొత్తం 17 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అయితే గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది...

ఏపీలో కొత్తగా 15 కేసులు

9 April 2020 9:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో గురువారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యావు. ఇందులో ప్రకాశం జిల్లాలో పదకొండు ఉంటే..గుంటూరులో రెండు, తూర్పు గోదావరి,...

మంత్రి సురేష్ ను క్వారంటైన్ కు పంపుతారా?.

9 April 2020 8:57 PM IST
ఏపీ ప్రజలకు ఓ రూల్...మంత్రికి ఓ రూలా? అచ్చెన్నాయుడుతెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్...

చంద్రబాబుకు రాజకీయ వైరస్ సోకింది

9 April 2020 8:55 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా సమయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు....

లాక్ డౌన్ నెలాఖరు వరకూ పొడిగించాలి

9 April 2020 6:15 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హైదరాబాద్ లో, పార్టీ నేతలు...

వాళ్లపై ఫిర్యాదు చేయండి..పవన్ కళ్యాణ్

9 April 2020 5:41 PM IST
కరోనా విస్తృతి ఉన్న వితప్కర సమయం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయటం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు...
Share it