Telugu Gateway

Andhra Pradesh - Page 173

బ్రాందీ షాపులు ఓపెన్ చేయమన్నది మోడీనే కదా?

5 May 2020 6:18 PM IST
చంద్రబాబు తిడితే ఆయన్నే తిట్టాలి.. కానీ జగన్ పై విషం చిమ్ముతారా?.మోడీకి ప్రేమ సందేశాలు పంపుతారా?.చంద్రబాబే డబ్బులిచ్చి లైన్లలో నిలుచోబెట్టారుఏపీ...

వైసీపీది ’కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వం

5 May 2020 1:42 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మద్యం విక్రయాల అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ సర్కారు ‘కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా...

కర్నూలు లెక్క ఆగేది ఎప్పుడు?

5 May 2020 11:39 AM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల లెక్క ఆగేది ఎప్పుడు?. ఇప్పుడు ముఖ్యంగా ఆ జిల్లా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. గత కొన్ని రోజులుగా...

ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు

5 May 2020 11:21 AM IST
మద్యం విషయంలో ఏపీ సర్కారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాము మేనిఫెస్టోలో ప్రకటించినట్లు మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచుతున్నామని అంటూ తొలుత...

‘హ్యామ్’ బాట పట్టిన జగన్ సర్కారు

5 May 2020 10:18 AM IST
రివర్స్ తో ఆదా అంటూ హ్యామ్ తో ఖజానాకు చిల్లు7200 కోట్ల రూపాయల పనులకు 14400 కోట్ల వ్యయంచంద్రబాబు రాజధాని కోసం ఎంచుకున్న మార్గమేజగన్ సర్కారు వాటర్...

ఏపీలో వైద్య శాఖ ఫెయిల్

4 May 2020 4:40 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యలపై మండిపడ్డారు. స్వయంగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా సమస్యను సాదారణ జ్వరమే అంటూ...

ఏపీలో కొత్తగా 67 కేసులు

4 May 2020 12:54 PM IST
ఏపీలో ఒక రోజులో జరిగిన శాంపిళ్ళ పరీక్షలు 10292. కొత్తగా వెలుగుచూసిన కేసులు 67. గత కొన్ని రోజులుగా వస్తున్నట్లే ఈ సారి కూడా అంటే సోమవారం నాడు కూడా ...

మందు బాబులకు ఏపీ సర్కార్ షాక్

3 May 2020 4:37 PM IST
ఓ వైపు సోమవారం నాడు మందు అందుబాటులోకి వస్తుందన్న ఆనందం ఓ వైపు. ఈ ఆనంద సమయంలో ఏపీ సర్కారు వారికి షాక్ ఇచ్చింది. అసలే మందుబాబులు రాష్ట్రంలో తాము...

ఏపీలో మరో 58..కర్నూలులోనే 30 పాజిటివ్ కేసులు

3 May 2020 12:40 PM IST
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో మరో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 30 కేసులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ప్రతి రోజూ కూడా రాష్ట్రంలో...

లోకేష్ నీ ట్వీట్ అబద్ధం.. తెలుసుకో

2 May 2020 9:39 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పందించారు. లాక్ డౌన్ వేళ ఛైర్మన్ సుబ్బారెడ్డి కుటుంబ...

టీటీడీలో ఆ ఉద్యోగులను తొలగించొద్దు

2 May 2020 9:01 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఆక్షేపించారు. టీటీడీ తన...

ఈ సంక్షోభ సమయంలో కక్ష సాధింపులా?

2 May 2020 8:38 PM IST
ఏపీలోని వైసీపీ సర్కారు తీరు ను జనసేన తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ప్రజలు కష్టాలు తీర్చటం కంటే సర్కారు కక్ష సాధింపులపైనే దృష్టి పెట్టడం ఏ మాత్రం...
Share it