Telugu Gateway

Andhra Pradesh - Page 152

జగన్, నిమ్మగడ్డల భేటీ మతలబేంటి?!

18 July 2020 2:12 PM IST
సహజంగా అయితే ముఖ్యమంత్రిని ఓ పారిశ్రామికవేత్త కలిస్తే అది సాదా సీదా వార్తే. కానీ ఈ భేటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్...

గవర్నర్ ను కలవండి...నిమ్మగడ్డకు హైకోర్టు ఆదేశం

17 July 2020 12:06 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ కు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. రమేష్ కుమార్ ను...

ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

16 July 2020 4:56 PM IST
తెలుగుదేశం పార్టీ నేతలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మచ్చలేని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో...

రమణదీక్షితుల ట్వీట్ పై వై వీ సుబ్బారెడ్డి అభ్యంతరం

16 July 2020 4:23 PM IST
తిరుమలలో ఇప్పట్లో దర్శనాలు నిలిపివేసే ఆలోచన లేదని టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో 40 మంది ఉద్యోగులకు కరోనా...

ఆ ఐదు కోట్ల వెనక అసలు కథ ఏంటి?

16 July 2020 3:50 PM IST
కరోనా టైమ్ లో ఒంగోలులో ఐదు కోట్ల బంగారం కొన్నారా?రెండు లక్షల రూపాయలు మించి నగదు తీసుకోకూడదు కదా?అంటే అంత భారీ ఎత్తున కొనుగోలుదారులు ఉన్నారా?ముందు...

జగన్ సీఎం..సుబ్బారెడ్డి ఛైర్మన్..అయినా వాళ్ళు చంద్రబాబు మాట వింటున్నారా?!

16 July 2020 2:17 PM IST
రమణదీక్షితుల వివాదస్పద ట్వీట్రమణదీక్షితులు ఒకప్పటి తిరుమల ప్రధాన ఆర్చకులు. చంద్రబాబు హయాంలో ఆయన్ను తొలగించగా...జగన్ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఓ...

వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర

16 July 2020 11:41 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు....

వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ రేంజ్ ఆ నోట్ల కట్టలే చెబుతున్నాయి

16 July 2020 11:17 AM IST
పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని ఫోజులు కొడుతున్న సర్కారు రాష్ట్రం నుంచి అక్రమంగా వెళుతున్న కోట్ల రూపాయలను మాత్రం పట్టుకోదా అని...

బాలినేని ఎమ్మెల్యే స్టిక్టర్ తో కారు..ఐదు కోట్ల నగదు పట్టివేత!

15 July 2020 11:04 PM IST
ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్టర్ తో ఉన్న ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. అందులో ఏకంగా ఐదు కోట్ల రూపాయల నగదు దొరికింది....

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ..కేబినెట్ నిర్ణయం

15 July 2020 4:34 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించి బుధవారం నాడు కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన...

ఏపీ ఎక్కడా వెనకబడలేదు

14 July 2020 10:09 PM IST
ఏపీకి విదేశీ సంస్థలు రుణంతో పాటు గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే దీనికి కేంద్ర...

జగన్ సంచలన నిర్ణయం

14 July 2020 8:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా కోవిడ్ 19 రోగులకు చికిత్స చేయటానికి నిరాకరిస్తే ఆ ...
Share it