ఏపీ చీఫ్ ఆర్టీఐ కమిషనర్ గా రమేష్ కుమార్

Update: 2020-07-02 13:32 GMT

ఏపీ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకంతో పాటు మరో సమాచార హక్కు చట్టం కమిషనర్ గా రేపాల శ్రీనివాసరావును నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. 1986 బ్యాచ్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా రమేష్ కుమార్ పని చేసి 2017లో రిటైర్ అయ్యారు.

Similar News