హీరో నితిన్ కరోనా బాధితుల సాయం కోసం 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయలు, ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయలు అందివ్వనున్నారు. కరోనా బాధితుల సాయం కోసం ఇప్పటి వరకూ విరాళం ప్రకటించిన మొదటి హీరో నితినే .