Telugu Gateway

ఎన్ డీఎస్ఏ తుది నివేదికతో బహిర్గతం అయిన డొల్లతనం

25 April 2025 6:51 PM IST
ప్రాజెక్ట్ కు చిన్న పగుళ్లు వస్తే నానా గొడవ చేస్తున్నారే?. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ లు కూలిపోలేదా...కొట్టుకుపోలేదా?. కాళేశ్వరం ప్రాజెక్ట్...

ఏది ఎవరికో ముందే ఫిక్స్!

25 April 2025 12:02 PM IST
పేరుకే టెండర్లు. అన్ని పంచి పెట్టడమే. ఎవరికి ఏ పని ఇవ్వాలి అన్నది ముందే డిసైడ్ అయిపోతుంది అని . ఆ తర్వాతే నామ్ కే వాస్తే టెండర్లు కూడా ఉంటాయి అని...

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ..స్పోర్ట్స్ సిటీ కావాల్సిందే

24 April 2025 9:03 PM IST
అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. గురువారం...

ఈడీ ఇటు వైపు చూడదా..ఈ స్కాంను పట్టించుకోదా!

24 April 2025 1:01 PM IST
దీని వెనక ఉన్న మతలబు ఏంటి! కాకినాడ పోర్ట్ లో వాటాల బదిలీకి సంబంధించిన వివాదంలో ఏపీ సిఐడి అలా కేసు నమోదు చేసిందో లేదో ఇలా వెంటనే కేంద్రానికి చెందిన...

తెలంగాణ మార్కెట్ పై ప్రత్యేక ఫోకస్

23 April 2025 5:22 PM IST
భద్రతాపరంగా పెరుగుతున్న సవాళ్ళను అధిగమించినందుకు గోద్రెజ్ మార్కెట్ లోకి కొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్ ను అద్నుబాటులోకి తెచ్చింది. వ్యక్తి గత...

ఉర్సా చెప్పిన ధరనే ఏపీ కేబినెట్ ఒకే చేసిందా?!

23 April 2025 11:27 AM IST
ప్రైవేట్ కంపెనీలే ప్రభుత్వ భూముల ధరలు నిర్ణయిస్తాయా! ఈడీబి వెంటపడి ఉర్సా ను ఏపీకి తెచ్చిందా? కంపెనీ పెట్టిందే రెండు నెలల క్రితం అయితే ఐదు నెలల పాటు ...

ఇరకాటంలో చంద్రబాబు, నారా లోకేష్!

22 April 2025 5:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వైసీపీ హయాంలో సాగిన అక్రమాల విషయంలో కూటమి...

డీపీఆర్ కోసం టెండర్లు

22 April 2025 11:44 AM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు మేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఊపు అందుకుంటాయి అని ప్రభుత్వం చెపుతోంది. ఇప్పటికే రాజధాని పనుల కేటాయింపు...

ఒకే రోజు క్యాబినెట్ అనుమతులు

21 April 2025 9:03 PM IST
ఉర్సా క్లస్టర్స్ కు అరవై ఎకరాలు కేటాయింపుపై దుమారం ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ వైజాగ్ లో టిసిఎస్ కంపెనీ కి 21.26 ఎకరాలు కేటాయిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు...

అధికారికంగా ప్రకటించిన హోమ్ శాఖ

21 April 2025 8:06 PM IST
అప్రమత్తంగా ఉండాలని ఆదేశంపెద్ద నోట్ల రద్దుతో ఇక దేశంలో ఫేక్ కరెన్సీ అన్నదే కనిపించదు అంటూ గతంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కేంద్రం కూడా పెద్ద...

ఏపీ...తెలంగాలో భారీ భారీ ప్రాజెక్ట్ లకు అనుమతి

21 April 2025 3:56 PM IST
విస్తుపోతున్న తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ఒక కంపెనీ ఎన్ని రాష్ట్రాల్లో అయినా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆయా ప్రభుత్వాలు ఇచ్చే అనుమతులను బట్టి....

అప్పుడు ఫ్రాంక్లిన్గ్ టెంపుల్టన్...ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ !

20 April 2025 7:32 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సారి పవర్ లో వాటా దక్కింది. సో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్...
Share it