Telugu Gateway

Top Stories - Page 294

మంత్రి పదవి ఇవ్వకపోయినా అసంతృప్తి లేదు

19 Feb 2019 3:15 PM IST
తెలంగాణ నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చారు. మంత్రివర్గ జాబితాలో ఆయన పేరు లేకపోవటం టీఆర్ఎస్...

వైసీపీలోకి కిల్లి కృపారాణి

19 Feb 2019 1:17 PM IST
ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీడీపీతో పాటు..ఏపీలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కూడా...

నరేంద్రమోడీ ఏ అరాచకానికైనా సమర్ధుడు

19 Feb 2019 12:06 PM IST
ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ‘గోద్రాలో 2వేలమంది నరమేధాన్ని మరువలేం. విదేశాలు కూడా మోడీని బాయ్ కాట్ చేశాయి....

నెరవేరిన ‘ఎర్రబెల్లి’ కల

19 Feb 2019 11:46 AM IST
ఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు కల నెరవేరింది. రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాలనే ఆయన ఆయన కోరికకు ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది....

రాజకీయాలకు అద్వానీ గుడ్ బై

19 Feb 2019 10:39 AM IST
దేశంలో బిజెపికి ఓ ఊపు తీసుకొచ్చిన నాయకుల్లో అగ్రగణ్యుడైన ఎల్ కె అద్వానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. వచ్చే లోక్ సభ...

కెసీఆర్ కేబినెట్ లోకి కొత్తగా పది మంది

18 Feb 2019 8:30 PM IST
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అయింది. కొత్తగా సీఎం కెసీఆర్ కేబినెట్ లో పది మంది మంత్రులు చేరనున్నారు. ప్రస్తుతం సీఎంతో పాటు హోం మంత్రి...

‘కోడ్’ కూత మొదలు..ఏపీ సర్కారులో టెన్షన్

18 Feb 2019 8:15 PM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొత్తగా ఎలాంటి పనులు చేపట్టానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే...

హరీష్ రావుపై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

18 Feb 2019 5:24 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత తొలిసారి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా...

వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ రవీంద్రబాబు

18 Feb 2019 1:31 PM IST
అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు సోమవారం నాడు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....

పుల్వామా దాడికి ప్రతీకారం

18 Feb 2019 12:01 PM IST
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందా?. అంటే ఔననే సంకేతాలే వస్తున్నాయి. పుల్వామాలో జరిగిన దాడిలో భారత్ కు చెందిన 43 మంది జవాన్ల వీరమరణానికి...

జగన్ ను బీసీలు నమ్మరు

18 Feb 2019 10:23 AM IST
వైసీపీ నిర్వహించిన బీసీ గర్జనపై తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. టీడీపీ నిర్వహించిన బీసీల సభ చూసి బెంబేలెత్తిన జగన్...

టీడీపీకి మరో ఎంపీ షాక్

18 Feb 2019 9:16 AM IST
తెలుగుదేశం పార్టీకి మరో ఎంపీ షాకిచ్చారు. అమలాపురం ఎంపీ పండల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పక్షం రోజుల వ్యవధిలోనే టీడీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్...
Share it