Telugu Gateway

Top Stories - Page 277

ఏపీలో ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

24 Jun 2019 12:22 PM IST
కలెక్టర్ల సమావేశం వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ ప్రభుత్వ పాలన లక్ష్యాలను కలెక్టర్లకు విస్పష్టంగా చెప్పారు....

‘ప్రజావేదిక’ కూల్చివేతకు జగన్ ఆదేశం

24 Jun 2019 11:34 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ‘ప్రజావేదిక’ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రితో...

ఆర్ బిఐలో కీలక పరిణామం

24 Jun 2019 10:07 AM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) లో కీలక పరిణామం. బ్యాంకు డిప్యూటి గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద...

మీ గత చరిత్ర చూసుకోండి..టీడీపీపై కిషన్ రెడ్డి ఫైర్

23 Jun 2019 7:11 PM IST
తెలుగుదేశం నేతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతాన్ని చూసుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని హితవు పలికారు....

టీటీడీ ఛైర్మన్ గా వై వీ సుబ్బారెడ్డి...జీవో జారీ

21 Jun 2019 8:46 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా మాజీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్...

చంద్రబాబుకు మరో షాక్

21 Jun 2019 6:43 PM IST
జగన్ సర్కారు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చింది. ఆయన నివాసంలో ఉన్న ప్రజా వేదికను సర్కారు స్వాధీనం చేసుకున్నట్లు అయింది. శుక్రవారం నాడు...

యార్లగడ్డ నన్ను బెదిరించారు

21 Jun 2019 6:08 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎంపీలపై విమర్శలు చేసినందుకు తనను మాజీ ఎంపీ యార్లగడ్డ...

‘ఆ నలుగురి’పై వేటు వేయాల్సిందే

21 Jun 2019 5:35 PM IST
పార్టీ మారిన రాజ్యసభ సభ్యులపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ అందజేసింది. బిజెపిలో చేరిన నలుగురు...

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జగన్

21 Jun 2019 10:28 AM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ పిలిచారు. ఏపీ సీఎం జగన్ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ తన తోటి మంత్రులు పెద్ది రెడ్డి...

కోమటిరెడ్డికి షాక్

20 Jun 2019 8:47 PM IST
కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కార్యకర్తల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన పెట్టిన...

రాజ్యసభ ఛైర్మన్ కు టీడీపీ ఎంపీల లేఖ

20 Jun 2019 4:41 PM IST
ప్రచారం జరిగిందే నిజమైంది. టీడీపీ ఎంపీలు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చారు. తమను రాజ్యసభలో ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ టీడీపీ ఎంపీలు...

రాజాసింగే రాయితో కొట్టుకున్నారు

20 Jun 2019 1:21 PM IST
బిజెపి ఎమ్మెల్యేపై పోలీసుల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బిజెపి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంటే..పోలీసులు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. జుమ్మెరాత్...
Share it