Telugu Gateway

Top Stories - Page 212

కాంగ్రెసే దేశానికి పట్టిన అతి పెద్ద కరోనా వైరస్

14 March 2020 1:51 PM IST
దేశానికి పట్టిన అతిపెద్ద కరోనా వైరస్ కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆ వైరస్ చాలా వరకూ పోయిందని..అయినా...

అత్తతో అక్రమ సంబంధం..భార్య సూసైడ్

14 March 2020 10:11 AM IST
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తతో అల్లుడు అక్రమ సంబంధం కొనసాగించటం..విషయం తెలుసుకున్న భార్య తీవ్ర మానసినక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది....

కీలకమైన ఎన్నికలను మొక్కుబడి తంతుగా మార్చారు

13 March 2020 7:36 PM IST
అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ సర్కారు ఓ మొక్కుబడి తంతుగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...

పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?

13 March 2020 7:09 PM IST
అధికార వైసీపీపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మీ పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు,...

వైసీపీపై బిజెపి ఎంపీల ఫిర్యాదు

13 March 2020 6:37 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో సాగుతున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై బిజెపి ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు...

ఆ దేశాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు

13 March 2020 6:19 PM IST
కరోనా దెబ్బ విమానయాన సంస్థలను కూడా దారుణంగా దెబ్బతీస్తోంది. ఎయిర్ ఇండియా పలు దేశాలకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా...

కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన

13 March 2020 1:06 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. డోన్ లో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం...

హైకోర్టులో రేవంత్ బెయిల్ పిటీషన్

13 March 2020 12:28 PM IST
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ను ఉపయోగించారనే ఆరోపణలతో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును...

స్టాక్ మార్కెట్లో ఆగని పతనం..ట్రేడింగ్ కు బ్రేక్

13 March 2020 9:39 AM IST
భారతీయ స్టాక్ మార్కెట్లో రక్తపాతం ఆగటం లేదు. శుక్రవారం నాడు ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్ల వరకూ పతనం అయింది. దీంతో ట్రేడింగ్ ను...

ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

12 March 2020 9:40 PM IST
ఏపీలోనూ తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదని అందరూ ధీమాగా ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి...

ఎన్ పీఆర్ పై అమిత్ షా కీలక ప్రకటన

12 March 2020 9:28 PM IST
జాతీయ పౌర పట్టిక (ఎన్ పీఆర్)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ఎన్ పీఆర్ కు ప్రజలెవరూ ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు...

వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

12 March 2020 6:39 PM IST
అధికార వైసీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన కీలక నేతలు పలువురు వైసీపీ బాట పట్టిన సంగతి తెలిసిందే. గురువారం నాడు...
Share it