Telugu Gateway

Top Stories - Page 208

వెలిగొండ పనులను పరిశీలించిన జగన్

20 Feb 2020 4:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి...

కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

20 Feb 2020 1:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించినట్లుగా కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళంగా అందజేశారు. గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన ఈ మేరకు...

రోజా వాహనాన్ని అడ్డుకున్నఅమరావతి రైతులు

20 Feb 2020 12:42 PM IST
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అమరావతి సెగ తగిలింది. ఆమె వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొని...

చంద్రబాబుది రోజుకో డ్రామా

19 Feb 2020 9:27 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ప్రజా చైతన్య యాత్రపై అధికార వైసీపీ మండిపడింది. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి,...

ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్

19 Feb 2020 6:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు . ఆయన గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమరులైన సైనిక...

జగన్ సర్కారుపై పవన్ ఫైర్

19 Feb 2020 5:34 AM IST
రైతుల విషయంలో జగన్ సర్కారు తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. మీరు చెప్పింది ఏమిటి..చేస్తుంది ఏమిటి అంటూ ప్రశ్నించారు. దాన్యం విక్రయించిన...

విజయవాడలో జనసేన కార్యకర్తల ధర్నా..ఉద్రిక్తత

19 Feb 2020 5:07 AM IST
ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు మంగళవారం నాడు...

భరత్ నగర్ బ్రిడ్జి నుంచి పడిన కారు

18 Feb 2020 11:40 AM IST
హైదరాబాద్ లో కారు ప్రమాదాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే బయోడైవర్సిటీ పార్కు దగ్గర ఫ్లైఓవర్ నుంచి కారు కిందకు పడి ఓ మహిళ మృతి చెందిన విషయం...

కరోనా కు మందు కనిపెట్టొచ్చు..కానీ టీడీపీకి కష్టం

17 Feb 2020 9:21 PM IST
టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌కు మందు కనిపెటొచ్చు కానీ.. టీడీపీ నేతల నోళ్ళకు మందు కనిపెట్టలేము అని...

చాక్లెట్ దొంగతనం చేశాడని దాడి..విద్యార్ధి మృతి

17 Feb 2020 1:16 PM IST
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ చాక్లెట్ దొంగతనం చేశాడనే కారణంతోనే ఇంటర్ విద్యార్ధిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో కొద్దిసేపటికే అతను మృతి...

పవన్..బిజెపి ఇన్ ఛార్జిపై బొత్స ఫైర్

16 Feb 2020 6:14 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అసలు ఎవరు బిజెపితో కలుస్తామని...

తీగలాగారు..డొంక కదులుతుంది

16 Feb 2020 5:02 PM IST
ఐటి దాడుల వ్యవహారంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటి అధికారులు తీగ లాగారని..డొంక కదులుతుందని వ్యాఖ్యానించారు. ఐటి దాడుల...
Share it