Telugu Gateway

Top Stories - Page 208

అందుకే రాజీనామా చేశా..డొక్కా

30 Jan 2020 11:44 AM IST
తెలుగుదేశం పార్టీ ఆలోచన..తన వ్యక్తిగత ఆలోచనల మధ్య తేడా ఉన్నందునే తాను శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు....

బాలుడిపై సామూహిక అత్యాచారం

30 Jan 2020 11:11 AM IST
కర్నూలులో దారుణం జరిగింది. ఓ బాలుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది. పధ్నాలుగు సంవత్సరాల యువకుడిపై...

జీఎన్ రావు కమిటీ ఇప్పుడు భగవద్గీతా? బొత్స

29 Jan 2020 5:42 PM IST
జీఎన్ రావు కమిటీ వ్యవహారంపై ఏపీలో ఇప్పుడు రాజకీయ దుమారం సాగుతోంది. కమిటీ నివేదికలో విశాఖపట్నానికి ఉన్న ప్రతికూలతలను జీఎన్ రావు కమిటీ తన నివేదికలో...

పంజాగుట్టలో రేప్ కలకలం

29 Jan 2020 10:33 AM IST
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలో జరిగిన రేప్ కలకలం రేపుతోంది. పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు పది రోజులుగా అత్యాచారం జరుపుతున్నాడు. బాలిక...

కరేబియన్ దీవుల్లో భూకంపం..సునామీ హెచ్చరికలు

29 Jan 2020 9:42 AM IST
ఒక్కసారిగా పార్క్ చేసి ఉన్న కార్లు అన్నీ ఊగిపోయాయి. ఎవరో కదిలిస్తున్నట్లు అటు ఇటు జరిగాయి. రోడ్లకు బీటలు. పెద్ద పెద్ద శబ్దాలు. కారణం భూ కంపం. అది కూడా...

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి బరిలోకి జనసేన, బిజెపి

28 Jan 2020 10:09 PM IST
అమరావతి రైతులకు అండగా ఉండాలని సమన్వయ కమిటీ నిర్ణయం రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అమరావతి ప్రాంత ప్రస్తుత దుస్ధితికి...

చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం

28 Jan 2020 5:54 PM IST
ఏపీలో అమరావతి వ్యవహారం కాక పుట్టిస్తూనే ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఈ అంశంపై జెఏసీతో కలసి ఉద్యమాలు చేస్తుంటే..అధికార పార్టీ మూడు రాజధానుల నినాదాన్ని బలంగా...

‘మా’లో మళ్ళీ రగడ

28 Jan 2020 5:10 PM IST
టాలీవుడ్ కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో రగడ ఏ మాత్రం సమసిపోలేదు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి సాక్షిగా చెలరేగిన వివాదం తాత్కాలికంగా...

ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్

28 Jan 2020 5:07 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక వ్యవస్థపై మోదీకి అసలు ఎలాంటి అవగాహన లేదని, ఆయనకు కనీసం జీఎస్టీ గురించి...

అంత ఉబలాటం ఉంటే చంద్రబాబు చేసుకోవచ్చు

28 Jan 2020 2:46 PM IST
ఏడు నెలల క్రితం కొలువుదీరిన ప్రభుత్వం ఎందుకు వైదొలగాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మంగళవారం నాడు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో...

వైసీపీ ఎమ్మెల్యేలు నేరస్థుల ముఠా

27 Jan 2020 9:44 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓ నేరస్థుల ముఠా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 86మంది...

అక్రమాస్తుల కేసు..హైకోర్టులో జగన్ పిటీషన్

27 Jan 2020 4:33 PM IST
సీబీఐ కోర్టు ఆదేశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో తన బదులు మరొకరిని వారం...
Share it