Telugu Gateway

Top Stories - Page 207

హోదా లేదు...విభజన హామీల అమలూ లేదు

1 Feb 2020 9:26 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విభజన అప్పుడు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతోపాటు...

జగన్ వల్లే ఏపీకి ఈ పరిస్థితి

1 Feb 2020 6:14 PM IST
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రిక్తహస్తంపై ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ స్పందించింది. ఈ పరిస్థితికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం అని ఆ...

బడ్జెట్ హైలెట్ సుదీర్ఘ స్పీచే..రాహుల్

1 Feb 2020 5:33 PM IST
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సుదీర్ఘ స్పీచ్ తప్ప..ఏమీ...

జగన్..జెడీలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

1 Feb 2020 5:09 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేనకు ఇటీవలే గుడ్ బై చెప్పిన వీ వీ లక్ష్మీనారాయణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్...

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి

1 Feb 2020 3:48 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీలో అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్ధిక సంవత్సర...

ఎల్ఐసిలో వాటాల ఉపసంహరణ

1 Feb 2020 3:43 PM IST
పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత జీవిత భీమా సంస్థ (ఎల్ఐసి)లో వాటాలను సంహరించుకోనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...

వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు

1 Feb 2020 12:39 PM IST
కేంద్ర బడ్జెట్ లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పలు స్కీమ్ లు ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ‘కిసాన్ ఉడాన్’ పేరుతో ప్రత్యేక విమాన సర్వీసులు...

నిర్భయ దోషుల ఉరి మళ్ళీ వాయిదా

31 Jan 2020 7:15 PM IST
అంతా అయిపోయింది అనుకున్నారు. శనివారం ఉదయం ఉరి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ మేరకు తీహార్ జైలులో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ సడన్ గా శుక్రవారం...

బాలకృష్ణ కనుసైగ చేస్తే బయట సుమోలు లేవవు

31 Jan 2020 5:53 PM IST
టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్భాల్ స్పందించారు. బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమి అవుతుంది..సినిమాల్లోలాగా...

వైసీపీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

31 Jan 2020 12:36 PM IST
టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తన మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దని హెచ్చరించారు. ‘నేను ఒక్క సైగ చేస్తే...

రాజధాని మార్పుపై జగన్ కు కన్నా లేఖ

30 Jan 2020 9:50 PM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని మార్పు అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురువారం నాడు లేఖ రాశారు. అమరావతి నుంచి పరిపాలనా...

భారత్ లో తొలి కరోనా కేసు నమోదు

30 Jan 2020 9:20 PM IST
కరోనా...కరోనా. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. చైనాను హడలెత్తిస్తున్న ఈ వైరస్ పలు దేశాలకు విస్తరిస్తోంది.. భారత్ లో కూడా తొలి కరోనా కేసు నమోదు అయింది....
Share it