Telugu Gateway

Top Stories - Page 196

ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు

31 March 2020 9:58 PM IST
ఏపీలో కూడా కరోనా కేసుల ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 15 కరోనా పాజిటివ్ కేసులు రాగా..సాయంత్రం కొత్తగా మరో నాలుగు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే...

తెలంగాణలో 15 కొత్త కరోనా కేసులు

31 March 2020 9:28 PM IST
తెలంగాణలో ఒక్క మంగళవారం నాడే కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. తాజాగా...

వోడాఫోన్-ఐడియా ఖాతాదారులకు ఆపన్నహస్తం

31 March 2020 5:43 PM IST
కరోనా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో తన ఖాతాదారులకు ఆపన్న హస్తం అందిందేందుకు వోడాఫోన్-ఐడియా ముందుకొచ్చింది. ఫీచర్ ఫోన్స్ వినియోగిస్తున్న 100 మిలియన్ల మంది...

స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత

31 March 2020 4:35 PM IST
దేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మార్చి నెల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఎక్కువ వేతనాలు ఉన్న వారికి మాత్రమే 30 శాతం...

కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర

31 March 2020 4:14 PM IST
మహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల...

విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు

31 March 2020 3:50 PM IST
కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు...

తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు

30 March 2020 9:39 PM IST
కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే సోమవారం నాడు 13...

కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా కేసులు

30 March 2020 8:14 PM IST
కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. కరీంనగర్ లో స్థానికుడికి పాజిటివ్ వచ్చిన...

ఫలించిన కెసీఆర్ ప్రయత్నాలు..సీసీఎంబీలో కరోనా పరీక్షలు

30 March 2020 7:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం నుంచి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్...

బ్యాంకులు..ఏటీఎంలు పనిచేస్తున్నాయ్

30 March 2020 6:49 PM IST
కరోనా భయంతో బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పలు...

ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు

30 March 2020 11:51 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం నాడు రెండు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరు కాకినాడకు చెందిన వ్యక్తికాగా, మరొకరు...

తెలంగాణలో కోలుకున్న 11 మంది కరోనా బాధితులు

29 March 2020 5:46 PM IST
ఓ వైపు తెలంగాణలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్న తరుణంలో ఓ సానుకూల వార్త. కరోనా బాధితుల్లో పదకొండు మంది కోలుకున్నారని..వీరి...
Share it