Home > Top Stories
Top Stories - Page 175
ఎంత భయంకరమైన ఏడాది ఇది
7 May 2020 10:41 AM ISTవిశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన టీవీల్లో వచ్చిన దృశ్యాలు చూసి షాక్...
తెలంగాణలో మరో 11 కేసులు..జీహెచ్ ఎంసీలోనే
6 May 2020 8:55 PM ISTసేమ్ ట్రెండ్. కేసులు అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం నాడు రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు...
అటు వాళ్ళు ఇటు రావొద్దు..ఇటు వాళ్ళు అటు వద్దు
6 May 2020 8:38 PM IST‘హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా చూడాలి. బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా చేయాలి. నియంత్రణ చర్యలు పకడ్బందీగా ఉండాలి. చురుకైన పోలీసు అధికారులు,...
అత్యవసర నిధికి పవన్ కళ్యాణ్ డిమాండ్
6 May 2020 5:36 PM ISTకరోనా సంక్షోభ సమయంలో పలు వర్గాలను ఆదుకునేందుకు తక్షణమే అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...
మీడియాపై కెసీఆర్ ‘ఈ ఛాన్స్’ తీసుకుంటారా?
6 May 2020 12:21 PM ISTతెలంగాణ సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా కొన్ని మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే కరోనా సమయంలో...
ఏపీలో మరో 60 కరోనా కేసులు
6 May 2020 11:17 AM ISTగడిచిన 24 గంటల్లో ఏపీలో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో 12 మంది గుజరాత్ కు చెందిన వారు ఉన్నారు. మరో కేసు కర్ణాకటకు చెందిన వ్యక్తి....
మద్యం షాపుల దగ్గర టీచర్లా?
5 May 2020 7:20 PM ISTఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో...
కర్నూలు లెక్క ఆగేది ఎప్పుడు?
5 May 2020 11:39 AM ISTఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల లెక్క ఆగేది ఎప్పుడు?. ఇప్పుడు ముఖ్యంగా ఆ జిల్లా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. గత కొన్ని రోజులుగా...
ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు
5 May 2020 11:21 AM ISTమద్యం విషయంలో ఏపీ సర్కారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాము మేనిఫెస్టోలో ప్రకటించినట్లు మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచుతున్నామని అంటూ తొలుత...
తెలంగాణలో కొత్తగా మూడు కేసులు
4 May 2020 8:48 PM ISTరాష్ట్రంలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసుల నమోదు ఇదే మొదటిసారి. సోమవారం నాడు కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
సోనియా వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్
4 May 2020 7:58 PM ISTవలస కూలీల రైల్వే ఛార్జీలను తమ పార్టీ భరిస్తుందని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సోనియాగాంధీ, రాహుల్...
రాష్ట్రం దివాళా తీయాలన్నది టీడీపీ కోరిక
4 May 2020 6:49 PM ISTతెలుగుదేశం నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యం ధరల పెంపును ఆయన సమర్ధించారు. పెరిగిన ఆదాయం రాష్ట్రానికే వస్తుంది కదా అని ప్రశ్నించారు....
అందుకే నైని టెండర్ రద్దు
24 Jan 2026 2:54 PM ISTBhatti Vikramarka Slams Allegations in Naini Coal Block Issue
24 Jan 2026 2:48 PM ISTనెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
24 Jan 2026 11:35 AM ISTRoshan Meka’s Champion OTT Release Date Locked
24 Jan 2026 11:29 AM ISTకుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
23 Jan 2026 2:17 PM IST
Bhatti Vikramarka Slams Allegations in Naini Coal Block Issue
24 Jan 2026 2:48 PM ISTAdani Case Takes New Turn as US SEC Moves Federal Court!
23 Jan 2026 2:10 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTStudy Tour to US: Will CM Revanth Skip Republic Day Celebrations?
20 Jan 2026 12:34 PM IST





















