Telugu Gateway

Top Stories - Page 175

సరిహద్దు వివాదం..జూన్ 19న మోడీ అఖిలపక్షం

17 Jun 2020 1:54 PM IST
ఇండియా-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 19న ఈ భేటీ జరగనుంది. దేశంలోని...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు

17 Jun 2020 12:12 PM IST
ఇంటర్ విద్యార్ధుల ఉత్కంఠకు గురువారం నాడు తెరపడనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం...

తెలంగాణలో వేతనాల కోతపై ఆర్డినెన్స్ జారీ

17 Jun 2020 11:17 AM IST
రాష్ట్రంలో నెలకొన్న ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి దృష్టా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోతకు సంబంధించి తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్...

షేక్ పేట ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

17 Jun 2020 10:44 AM IST
అవినీతి ఆరోపణలతో ఇటీవలే అరెస్ట్ అయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త బుధవారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. సుజాత భర్త అజయ్...

బీజింగ్ లో ఆగిపోయిన విమాన సర్వీసులు

17 Jun 2020 10:27 AM IST
చైనాలో కరోనా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతా అయిపోయింది. ఇక భయం లేదు అనుకుంటున్న సమయంలో బీజింగ్ లో ఈ వైరస్ కలకలం మొదలైంది. చైనా రాజధాని అయిన...

ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్

17 Jun 2020 9:35 AM IST
‘ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు వాస్తవాలు దాస్తున్నారు’ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దులో...

వైసీపీ నేతలకు రఘురామకృష్ణంరాజు ఛాలెంజ్

16 Jun 2020 8:38 PM IST
ఎవరు బొమ్మ సత్తా ఏందో తేల్చుకుందాం రండివైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలుపందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ వస్తుందివైసీపీ ఎంపీ...

వైసీపీ ఎంపీపై వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు ఫైర్

16 Jun 2020 7:12 PM IST
రఘురామకృష్ణంరాజు. వైసీపీ ఎంపీ. గత కొన్ని రోజులుగా ఆయన తన వ్యాఖ్యలతో పార్టీలో కాక రేపుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు...

చైనా సరిహద్దు పోరులో తెలంగాణ వాసి మృతి

16 Jun 2020 6:40 PM IST
భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ముగ్గరు సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ కు చెందిన సంతోష్ కూడా ఉన్నారు. సంతోష్ ది...

ఏపీ బడ్జెట్ 2.24 లక్షల కోట్లు

16 Jun 2020 6:01 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను మంగళవారం నాడు శాసనసభ ముందు ఉంచింది. 2,24,789.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో...

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

16 Jun 2020 11:13 AM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం అయిన తొలి రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయ...

ఏపీ అసెంబ్లీలో వినూత్న సన్నివేశం

16 Jun 2020 10:50 AM IST
కరోనా ఎన్నో కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. అలాగే ఏపీ అసెంబ్లీలోనూ మరో కొత్త సన్నివేశం ఆవిష్కృతం అయింది. ఏపీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి...
Share it