Telugu Gateway

Top Stories - Page 175

ఎంత భయంకరమైన ఏడాది ఇది

7 May 2020 10:41 AM IST
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన టీవీల్లో వచ్చిన దృశ్యాలు చూసి షాక్...

తెలంగాణలో మరో 11 కేసులు..జీహెచ్ ఎంసీలోనే

6 May 2020 8:55 PM IST
సేమ్ ట్రెండ్. కేసులు అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం నాడు రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు...

అటు వాళ్ళు ఇటు రావొద్దు..ఇటు వాళ్ళు అటు వద్దు

6 May 2020 8:38 PM IST
‘హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా చూడాలి. బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా చేయాలి. నియంత్రణ చర్యలు పకడ్బందీగా ఉండాలి. చురుకైన పోలీసు అధికారులు,...

అత్యవసర నిధికి పవన్ కళ్యాణ్ డిమాండ్

6 May 2020 5:36 PM IST
కరోనా సంక్షోభ సమయంలో పలు వర్గాలను ఆదుకునేందుకు తక్షణమే అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...

మీడియాపై కెసీఆర్ ‘ఈ ఛాన్స్’ తీసుకుంటారా?

6 May 2020 12:21 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా కొన్ని మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే కరోనా సమయంలో...

ఏపీలో మరో 60 కరోనా కేసులు

6 May 2020 11:17 AM IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో 12 మంది గుజరాత్ కు చెందిన వారు ఉన్నారు. మరో కేసు కర్ణాకటకు చెందిన వ్యక్తి....

మద్యం షాపుల దగ్గర టీచర్లా?

5 May 2020 7:20 PM IST
ఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో...

కర్నూలు లెక్క ఆగేది ఎప్పుడు?

5 May 2020 11:39 AM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల లెక్క ఆగేది ఎప్పుడు?. ఇప్పుడు ముఖ్యంగా ఆ జిల్లా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. గత కొన్ని రోజులుగా...

ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు

5 May 2020 11:21 AM IST
మద్యం విషయంలో ఏపీ సర్కారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాము మేనిఫెస్టోలో ప్రకటించినట్లు మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచుతున్నామని అంటూ తొలుత...

తెలంగాణలో కొత్తగా మూడు కేసులు

4 May 2020 8:48 PM IST
రాష్ట్రంలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసుల నమోదు ఇదే మొదటిసారి. సోమవారం నాడు కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...

సోనియా వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్

4 May 2020 7:58 PM IST
వలస కూలీల రైల్వే ఛార్జీలను తమ పార్టీ భరిస్తుందని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సోనియాగాంధీ, రాహుల్...

రాష్ట్రం దివాళా తీయాలన్నది టీడీపీ కోరిక

4 May 2020 6:49 PM IST
తెలుగుదేశం నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యం ధరల పెంపును ఆయన సమర్ధించారు. పెరిగిన ఆదాయం రాష్ట్రానికే వస్తుంది కదా అని ప్రశ్నించారు....
Share it