Home > Top Stories
Top Stories - Page 174
ఏపీ సర్కారు కీలక నిర్ణయం
9 May 2020 4:36 PM ISTపెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు...
టీవీ5 కార్యాలయంపై దాడి
9 May 2020 11:41 AM ISTహైదరాబాద్ లోని టీవీ5 కార్యాలయంపై శనివారం నాడు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొంత మంది కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయంలోని...
మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్
8 May 2020 6:46 PM ISTఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని...
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల
8 May 2020 6:43 PM ISTవైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు...
ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి
8 May 2020 4:12 PM ISTవిశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు....
కెసీఆర్ ‘క్వారంటైన్ సీఎం’
8 May 2020 2:23 PM ISTతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు ఇబ్బంది పడుతున్నా ఆయన ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రారని...
ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ
8 May 2020 1:15 PM ISTవిశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి...
తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు
7 May 2020 8:19 PM ISTరాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, ముగ్గురు వలస వచ్చిన వారు అని హెల్త్ బులెటిన్ లో...
ఎల్ జీ పాలిమర్స్ పై కేసు నమోదు
7 May 2020 7:53 PM ISTవిశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్ జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు అయింది. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది...
ఆందోళనలో ఉన్న ప్రజలను ఆదుకోండి
7 May 2020 2:17 PM ISTరాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు సరిగా పని చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు...
విజయనగరంలోకీ కరోనా..మూడు కేసులు నమోదు
7 May 2020 1:13 PM ISTఏపీలో ఇఫ్పటి వరకూ అసలు కరోనా లేని జిల్లాగా విజయనగరం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆ జిల్లా కూడా కరోనా జిల్లాల జాబితాలో చేరింది. సర్కారు అధికారికంగా విడుదల...
మోడీ అత్యవసర సమావేశం
7 May 2020 11:21 AM ISTవిశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ డిఎంఎ) అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తెలిసిన...











