Telugu Gateway

Top Stories - Page 173

సోషల్ మీడియానే మన బలం

12 May 2020 5:47 PM IST
‘ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు, జనసేన ప్రస్తావించిన అంశాలు పత్రికలు, టీవీ మాధ్యమాల్లో తగిన విధంగా రావడం లేదని ఎవరూ భావించవద్దు. మనకు ఉన్న బలం...

విశాఖలో విజయసాయిరెడ్డి బస

12 May 2020 9:31 AM IST
ఐదు రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ...

ఒకే రోజు 79 కేసులు..అన్నీ జీహెచ్ఎంసీలోనే

11 May 2020 9:36 PM IST
తెలంగాణకు కరోనా కేసుల షాక్. ఒకే రోజు ఏకంగా 79 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో కేసులు రావటం ఇదే మొదటిసారి. అంతే కాదు..వచ్చిన...

సీఎంపై వ్యాఖ్యలు..ఇంజనీర్ సస్పెండ్

11 May 2020 9:33 PM IST
సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు కూడా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే...

ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్

11 May 2020 6:08 PM IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి,...

ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు చెక్కుల పంపిణీ

11 May 2020 2:36 PM IST
ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాద ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

ఏపీలో రెండు వేలు దాటిన కరోనా కేసులు

11 May 2020 1:54 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. అందులో ఇప్పటికే 998 మంది...

ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే

10 May 2020 7:16 PM IST
ప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ జి పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఏపీలో కొత్తగా 50 కేసులు

10 May 2020 11:34 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 50 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1980కి పెరిగింది. ఒక్కో...

తెలంగాణాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

9 May 2020 9:06 PM IST
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు తెలంగాణలో మళ్ళీ పెరిగాయి. శనివారం నాడు కొత్తగా 31 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో...

ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు

9 May 2020 8:16 PM IST
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు సర్కారు రెడీ అయింది. కంటైన్ మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా...

కాళేశ్వరం టెండర్లపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు

9 May 2020 6:37 PM IST
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో ఉందని చెప్పి...
Share it