Telugu Gateway

Top Stories - Page 162

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

26 Jun 2020 6:40 PM IST
కాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైలు సర్వీసులు రద్దు

25 Jun 2020 9:15 PM IST
కరోనా కారణంగా రైల్వే సర్వీసుల రద్దు వ్యవహారం అలా ముందుకు సాగుతూ పోతోంది. తాజాగా జులై 1 నుంచి ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైల్వే సర్వీసులు పూర్తిగా రద్దు...

కాంగ్రెస్ కు చైనా నిధులు

25 Jun 2020 8:19 PM IST
భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దేశంలో ‘రాజకీయ ఉద్రిక్తత’లు కూడా సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు...

కెసీఆర్ గుప్పిట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్

25 Jun 2020 7:23 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో తన సామాజిక వర్గం...

ఏకగ్రీవంగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక

25 Jun 2020 6:18 PM IST
డొక్కా మాణిక్యవరప్రసాద్ మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేసి..టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన విషయం...

అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామనుకుంటున్నారు?

25 Jun 2020 1:36 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. అసలు అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామని...

డొక్కా రాజీనామా..సీటు అంతా స్క్రిప్ట్ ప్రకారమేనా?

24 Jun 2020 9:30 PM IST
అంతా స్క్రిప్ట్ ప్రకారమే. ఈ సంగతి డొక్కా మాణిక్యవరప్రసాద్ కు వైసీపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేయటంతో తేలిపోయింది. ఇది డొక్కా రాజీనామాతో వచ్చిన ఖాళీనే....

కరోనానే కాదు...పెట్రోల్, డీజిల్ రేట్లను అన్ లాక్ చేశారా!

24 Jun 2020 7:40 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఈ సారి ఆయన టార్గెట్ ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్,...

బిజెపి ముసుగులో అనైతిక పనులు

24 Jun 2020 6:57 PM IST
వైసీపీ ‘ఆ ముగ్గురి భేటీ’పై ఎటాక్ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి బిజెపి నేతలపై తీవ్ర...

‘కాపు నేస్తం’ ప్రారంభించిన జగన్

24 Jun 2020 2:09 PM IST
గత పదమూడు నెలల కాలంలోనే ఏపీలోని ప్రజలకు 43 వేల కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేవుడి చల్లని దీవెనతో...

రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు

24 Jun 2020 1:11 PM IST
వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొంత కాలంగా ప్రభుత్వంపై, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్...

విజయవాడలో మళ్ళీ లాక్ డౌన్..రద్దు

23 Jun 2020 9:26 PM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్ డౌన్ అమలు...
Share it