Home > Top Stories
Top Stories - Page 162
కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
26 Jun 2020 6:40 PM ISTకాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైలు సర్వీసులు రద్దు
25 Jun 2020 9:15 PM ISTకరోనా కారణంగా రైల్వే సర్వీసుల రద్దు వ్యవహారం అలా ముందుకు సాగుతూ పోతోంది. తాజాగా జులై 1 నుంచి ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైల్వే సర్వీసులు పూర్తిగా రద్దు...
కాంగ్రెస్ కు చైనా నిధులు
25 Jun 2020 8:19 PM ISTభారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దేశంలో ‘రాజకీయ ఉద్రిక్తత’లు కూడా సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు...
కెసీఆర్ గుప్పిట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్
25 Jun 2020 7:23 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో తన సామాజిక వర్గం...
ఏకగ్రీవంగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక
25 Jun 2020 6:18 PM ISTడొక్కా మాణిక్యవరప్రసాద్ మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేసి..టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన విషయం...
అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామనుకుంటున్నారు?
25 Jun 2020 1:36 PM ISTతెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. అసలు అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామని...
డొక్కా రాజీనామా..సీటు అంతా స్క్రిప్ట్ ప్రకారమేనా?
24 Jun 2020 9:30 PM ISTఅంతా స్క్రిప్ట్ ప్రకారమే. ఈ సంగతి డొక్కా మాణిక్యవరప్రసాద్ కు వైసీపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేయటంతో తేలిపోయింది. ఇది డొక్కా రాజీనామాతో వచ్చిన ఖాళీనే....
కరోనానే కాదు...పెట్రోల్, డీజిల్ రేట్లను అన్ లాక్ చేశారా!
24 Jun 2020 7:40 PM ISTకాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఈ సారి ఆయన టార్గెట్ ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్,...
బిజెపి ముసుగులో అనైతిక పనులు
24 Jun 2020 6:57 PM ISTవైసీపీ ‘ఆ ముగ్గురి భేటీ’పై ఎటాక్ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి బిజెపి నేతలపై తీవ్ర...
‘కాపు నేస్తం’ ప్రారంభించిన జగన్
24 Jun 2020 2:09 PM ISTగత పదమూడు నెలల కాలంలోనే ఏపీలోని ప్రజలకు 43 వేల కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేవుడి చల్లని దీవెనతో...
రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు
24 Jun 2020 1:11 PM ISTవైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొంత కాలంగా ప్రభుత్వంపై, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్...
విజయవాడలో మళ్ళీ లాక్ డౌన్..రద్దు
23 Jun 2020 9:26 PM ISTఏపీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్ డౌన్ అమలు...











