Telugu Gateway

Top Stories - Page 162

రాజస్ధాన్ హైకోర్టులో పైలట్ వర్గానికి ఊరట

24 July 2020 1:05 PM IST
రాజస్థాన్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయాలని ప్రయత్నించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ...

స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో పేటిఎం

24 July 2020 10:13 AM IST
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం స్టాక్ బ్రోకింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది. సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ఈ విషయాన్ని...

నీరా కేఫ్ కు శంకుస్థాపన చేసిన కెటీఆర్

23 July 2020 4:26 PM IST
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ నీరా కేఫ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్,...

కరోనా నుంచి రక్షణ పేరుతో పిల్లలకు మద్యం

23 July 2020 11:06 AM IST
ఆ పిల్లల వయస్సు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం ఏభై మంది ఉన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం అంటూ వాళ్ళను వరసగా కూర్చోపెట్టి మద్యం తాగించారు. అది...

ధర్మానకు రెవెన్యూ, శంకరనారాయణకు ఆర్అండ్ బి

22 July 2020 9:06 PM IST
ఏపీ సర్కారు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించింది. అదే సమయంలో మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి అత్యంత కీలకమైన రెవెన్యూ,...

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి

22 July 2020 8:45 PM IST
ఏపీలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని జనసేన విమర్శించింది. ఈ దాడులు జరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నారు. సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత...

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ఖాళీ

22 July 2020 8:28 PM IST
ఉస్మానియా ఆస్పత్రి విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆస్పత్రి వార్డుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరటం, డాక్టర్లతో పాటు పేషంట్లు కూడా తీవ్ర...

నిమ్మగడ్డపై వైసీపీ ఎటాక్

22 July 2020 6:58 PM IST
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై అధికార వైసీపీ తన విమర్శల దూకుడు కొనసాగిస్తోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు ఓ లేఖ...

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

22 July 2020 1:59 PM IST
ఇద్దరు బయటకు. ఇద్దరు లోపలికి. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుచేసుకున్న తాజా మార్పులు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన...

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

22 July 2020 12:11 PM IST
కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి కొత్తగా నలుగురు రాజ్యసభకు ఎన్నికైన విషయం...

కరోనా తీవ్రతకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు లేవు

21 July 2020 7:28 PM IST
అమరావతి రైతులకు అండగా ఉంటాంజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో కరోనా పరిస్థితిపై ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా వ్యవహరించాలన్నారు. టెస్ట్ లు పెద్ద సంఖ్యలో...

సచిన్ పైలట్ గ్రూప్ కు ఊరట

21 July 2020 3:56 PM IST
రాజస్థాన్ లో రాజకీయ డ్రామా కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఈ కేసుపై తీర్పును జులై 24కి వాయిదా వేసింది. అదే సమయంలో సచిన్ పైలట్ తోపాటు ఆయన గ్రూప్...
Share it