Telugu Gateway

Top Stories - Page 161

వివాదంలో దానం నాగేందర్

26 July 2020 8:08 PM IST
టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. బ్యాంకు సిబ్బంది విధులకు ఆటంకం కల్పించి. భూమి .వేలం వేయకుండా అడ్డుకున్నారు....

హైదరాబాద్ మేయర్ బొంతు కు కరోనా పాజిటివ్

26 July 2020 5:41 PM IST
తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే మొదటి నుంచి జీహెఛ్ఎంసీనే. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి....

విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?

26 July 2020 12:55 PM IST
వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్...

ఉస్మానియా ఖాళీ స్థలంలోనే కొత్త భవనాలు కట్టాలి

25 July 2020 8:50 PM IST
నిజాం కాలంలో కట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చాలనే ప్రతిపాదనను సర్కారు విరమించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి...

సంక్షేమం ఒక్కటే చాలదు..జీవించే స్వేచ్చ కూడా ఉండాలి

25 July 2020 8:37 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేతల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం...

రాయపాటి ఆస్తుల వేలం

25 July 2020 7:50 PM IST
తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. ఆయనకు చెందిన ఆస్తుల వేలానికి బ్యాంకులు రంగం సిద్ధం చేశాయి. ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థకు చెందిన...

వైసీపీకి ఇసుక దెబ్బ ఖాయం

25 July 2020 5:18 PM IST
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వదని..ఉన్న ఈసీబీ రిజర్వేషన్లను కూడా అమలు చేయటంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాపులతోపాటు అగ్రవర్ణ...

కరోనా బారిన సీఎం

25 July 2020 3:52 PM IST
కరోనా వైరస్ ముందు ఎవరికీ మినహాయింపులు ఉండవు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలుత కరోనా బారిన పడి మృత్యువు...

అప్పులు కాదు..అదాయం పెంచే మార్గాలు వెతకాలి

24 July 2020 7:22 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని పణంగా...

అంత రహస్యంగా కూల్చివేతలు ఎందుకు?

24 July 2020 6:22 PM IST
మీడియాను అనుమతించకపోవటంతో మరిన్ని అనుమానాలుతెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి మీడియా కవరేజ్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది....

ప్రజలు రాజ్ భవన్ ను ముట్టడిస్తే మా బాధ్యతలేదు

24 July 2020 4:43 PM IST
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజస్ధాన్ ప్రజలు రాజ్ భవన్ ఘోరావ్ కు పిలుపునిస్తే తాము ఏమీ చేయలేమన్నారు. అసెంబ్లీలో...

ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం

24 July 2020 3:16 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్ స్టాప్ పెడతామని అన్నారు. ఇప్పటికైనా సీఎం...
Share it