Telugu Gateway

Top Stories - Page 153

ఎన్ఎస్ యూఐ ప్రగతి భవన్ ముట్టడి

12 Aug 2020 1:47 PM IST
పీపీఈ కిట్లు ధరించిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బుధవారం నాడు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్...

కర్ణాటకలో అగ్గిరాజేసిన సోషల్ మీడియా పోస్ట్

12 Aug 2020 9:24 AM IST
ఓ సోషల్ మీడియా పోస్టు కర్ణాటకలో పెద్ద అలజడి రేపింది. ఇందులో ఏకంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. వందల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు కూడా...

కేంద్ర జలశక్తి మంత్రికి జగన్ లేఖ

11 Aug 2020 9:43 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాశారు. అందులో అపెక్స్ కమిటీ సమావేశంపై ఏపీ సర్కారు...

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సురేష్ బాబు

11 Aug 2020 9:08 PM IST
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ సీటు భర్తీకి వైసీపీ అధిష్టానం అభ్యర్ధిని ఖరారు చేసింది. ఈ సీటును ఇటీవలే...

రష్యా వ్యాక్సిన్... వంద కోట్ల డోసులకు ఆర్డర్లు

11 Aug 2020 8:49 PM IST
వ్యాక్సిన్ రెడీ అని అలా రష్యా ప్రకటించిందో లేదో...అప్పటికే వంద కోట్ల డోసులకు ఆర్డర్లు వచ్చిపడ్డాయి. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20 దేశాలు రష్యా...

మానవత్వం లేని పాలకుల వల్లే ఈ దుస్థితి

11 Aug 2020 7:44 PM IST
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1.82 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణలో వైద్యానికి ఇచ్చే...

జనసేన గాలికివచ్చిన పార్టీ

11 Aug 2020 6:42 PM IST
జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ వ్యక్తిని అన్నారు. రాజోలు వైసీపీ గ్రూపుల్లో తనదో గ్రూపు...

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు

11 Aug 2020 2:12 PM IST
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ...

తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాలి

11 Aug 2020 2:09 PM IST
కెసీఆర్ కు ప్రధాని మోడీ సూచనతెలంగాణతోపాటు బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ల్లో కోవిడ్ 19 టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని...

వచ్చే నెలలో తెలంగాణ ఎంసెట్

10 Aug 2020 9:50 PM IST
తెలంగాణ సర్కారు పెండింగ్ లో ఉన్న పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే కోర్టు ఆమోదం తర్వాత ఈ తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నత...

సచిన్ పైలట్ రివర్స్ గేర్..రాజస్ధాన్ అనిశ్చితికి తెర

10 Aug 2020 8:46 PM IST
రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా...

ప్రణబ్ ముఖర్జీకి కరోనా

10 Aug 2020 2:00 PM IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా...
Share it