Telugu Gateway

Top Stories - Page 115

రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వోకు ముంబయ్ పోలీసుల నోటీసు

9 Oct 2020 8:47 PM IST
టీఆర్ పీ స్కామ్ కు సంబంధించి ముంబయ్ పోలీసులు శుక్రవారం నాడు రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివ సుబ్రమణ్యం సుందరానికి నోటీసులు జారీ చేశారు. తమ వద్ద నమోదు అయిన...

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు 1100 మీటర్ల స్థలం

9 Oct 2020 8:14 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధాని ఢిల్లీలో 1100 గజాల మీటర్ల స్థలం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ,...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 7:48 PM IST
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

ఆ రోజే సీఎం జగన్ ను ఆయనెందుకు కలిశారు?

9 Oct 2020 7:40 PM IST
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు,...

టీఆర్పీ మోసాలపై కార్తీ చిదంబరం లేఖ

9 Oct 2020 2:08 PM IST
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్ పీ) కు సంబంధించి చోటుచేసుకున్న మోసాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఈ అంశంపై ఆయన ఇన్ఫర్ మేషన్...

సెల్ ఫోన్ పిచ్చి ఎంత పని చేసిందో తెలుసా!

9 Oct 2020 9:32 AM IST
మొబైల్ ఫోన్ల వాడకం పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ఇది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే. కరోనా కారణంగా వచ్చిన ఆన్ లైన్ క్లాస్ లతో ఈ సమస్య...

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

8 Oct 2020 9:56 PM IST
బీహార్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 8:00 PM IST
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....

రిలయన్స్ జియో..5జీ సేవలకు రెడీ

8 Oct 2020 7:01 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం...

పోలీసు కమిషనర్..ఛానళ్ళపై కేసులు వేస్తాం

8 Oct 2020 6:13 PM IST
బార్క్ తన ఫిర్యాదులో ఎక్కడా కూడా రిపబ్లిక్ టీవీ పేరు ప్రస్తావించలేదని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి వెల్లడించారు. తమ ఛానల్ పరువు...

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం

8 Oct 2020 4:35 PM IST
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులు అందరికీ స్టూడెంట్ కిట్స్ అందించే కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో...

సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య

7 Oct 2020 9:41 PM IST
షాకింగ్. సీబీఐ మాజీ డైరక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. సిమ్లాలోని తన నివాసంలో అశ్వనీ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య...
Share it