Telugu Gateway

Telugugateway Exclusives - Page 88

కరోనా అంత తొందరగా వదలదంటున్న డబ్ల్యుహెచ్ వో

23 April 2020 1:04 PM IST
కరోనా వైరస్ కథ ఎప్పుడు క్లోజ్ అవుతుంది. అందరి మదిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న. పాత రోజుల్లాగా మళ్ళీ ఎంచక్కా ఎప్పుడు స్వేచ్చగా బయట తిరుగుతాం. విమానాలు ఎక్కి...

విజయసాయిరెడ్డి ఆ రహస్యాలు ఇప్పటి దాకా ఎందుకు దాచారో!

22 April 2020 5:19 PM IST
కన్నాను అంతగా తిడుతున్నా జీవీఎల్ ఖండన లేదేంటి?ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ...

కరోనా నుంచి కోలుకున్నారు..కానీ ఆ డాక్టర్ల రంగు మారింది

22 April 2020 12:43 PM IST
వుహాన్. ఈ పేరు చెపితే ఎవరికైనా ఆ నగర అందచందాల కంటే కరోనా వైరసే గుర్తొస్తోంది. ఎందుకంటే అది అంతలా ప్రపంచాన్ని భయపెట్టింది. తాజాగా అక్కడ వెలుగు చూసిన...

పిల్లలు స్కూళ్ళకు ఇక ఇలా వెళ్ళాల్సిందేనా?!

22 April 2020 11:06 AM IST
ఇప్పటివరకూ స్వేచ్చగా...హాయిగా నవ్వుకుంటూ స్కూళ్ళకు వెళ్లిన పిల్లలు రాబోయే రోజుల్లో అలా వెళ్ళలేరా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రపంచాన్ని...

రిలయన్స్..ఫేస్ బుక్ ‘బిగ్ డీల్’

22 April 2020 9:16 AM IST
జియోలో ఫేస్ బుక్ పెట్టుబడి 44 వేల కోట్ల రూపాయలురిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటా తీసుకోనుందని అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇఫ్పుడు ఆ...

తెలంగాణ కరోనా కేసులు@928

21 April 2020 8:07 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యికి చేరువగా వస్తున్నాయి. మంగళవారం నాడు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

వాట్సప్ కొత్త ఫీచర్ ...ఒకేసారి 8 మందితో వీడియో కాల్ సౌకర్యం

21 April 2020 6:00 PM IST
అందరూ ఇళ్ళల్లోనే. కరోనా దెబ్బకు ఎవరూ కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అందుకే గతంలో ఎప్పుడూ పెద్దగా ఫోన్లు చేసి మాట్లాడుకోని వారు కూడా కాంటాక్ట్ లిస్టు...

విశాఖకు రాజధాని రాకుండా ఎవరూ ఆపలేరు

21 April 2020 5:18 PM IST
‘విశాఖకు రాజధాని రావటం ఖాయం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయితే ఈ తరలింపు ఎఫ్పుడు ఉంటుందో చెప్పటం కష్టం.’ అని...

అమెరికాలోకి విదేశీయులు నో

21 April 2020 9:56 AM IST
ట్రంప్ సంచలన నిర్ణయంఅమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ ఐటి నిపుణులతోపాటు పలు వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది....

తెలంగాణలో కొత్త కేసులు14...జీహెచ్ఎంసీలోనే 12

20 April 2020 8:26 PM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కు పెరిగింది. సోమవారం నాడు కొత్తగా 14 పాజిటివ్ కేసులు రాగా..అందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఒక...

అందరూ చైనాపై గుర్రు..చైనా మాత్రం భారత్ పై

20 April 2020 7:44 PM IST
కరోనా సంక్షోభ సమయంలో దేశాలన్నీ చైనాను టార్గెట్ చేశాయి. దీనికి ప్రధాన కారణం వైరస్ ఆ దేశంలో పుట్టడం ఒకటి అయితే..ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ప్రపంచానికి...

ఏపీ ర్యాపిడ్ కిట్స్ వివాదం..సమాధానం లేని ప్రశ్నలెన్నో!

20 April 2020 3:50 PM IST
ఏపీ సర్కారు కరోనా టెస్ట్ ల కోసం దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్స్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కిట్స్ ధర అంశం పెద్ద వివాదంగా మారటంతో...
Share it