Telugu Gateway

Telugugateway Exclusives - Page 89

జగన్ కు కరోనా టెస్ట్

17 April 2020 6:56 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్స్ తో ఆయనకు ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితం పది...

కుమారస్వామి తనయుడి పెళ్లి వివాదం

17 April 2020 5:37 PM IST
ప్రపంచం అంతా కరోనా టెన్షన్ లో ఉంది. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ నిబంధనలను ఉల్లంఘించి మరీ పెళ్ళి చేసుకోవటం ఇప్పుడు ఓ పెద్ద...

ఏపీలో రెండు జిల్లాల్లోనే 252 కేసులు

17 April 2020 1:48 PM IST
రెండు జిల్లాలు. 252 కరోనా పాజిటివ్ కేసులు. ఇదీ ఏపీ పరిస్థితి. గుంటూరు జిల్లాలో 126 కేసులు..కర్నూలులో 126 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాడు కొత్తగా...

ఆర్ బిఐ కీలక నిర్ణయాలు

17 April 2020 11:30 AM IST
కరోనా దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రంగంలోకి దిగింది. దేశంలో నగదు లభ్యతను పెంచేందుకు వీలుగా...

తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షలు పది వేలు

16 April 2020 8:00 PM IST
కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో ఏడు వందలకు చేరింది. ఇఫ్పటి వరకూ రాష్ట్రంలో పది వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

దుబాయ్ విమానాశ్రయం..పది నిమిషాల్లో కరోనా టెస్ట్

16 April 2020 3:35 PM IST
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ సంస్థ దుబాయ్ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ లకు శ్రీకారం చుట్టింది. రక్తపరీక్షల ద్వారా ఫలితాన్ని తేల్చనున్నారు. అది కూడా పది...

న్యూలుక్ లో రాహుల్ గాంధీ...కరోనాపై ప్రెస్ మీట్

16 April 2020 2:41 PM IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూలుక్ లో మీడియా ముందుకు వచ్చారు. ఆయన అచ్చం రాజీవ్ గాంధీలాగా కన్పించారు. రాహుల్ పాత లుక్ కు ఇప్పటి లుక్ చూస్తే హెయిర్...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అనుమానాలెన్నో!

16 April 2020 11:28 AM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తీరుపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్వయంగా తన లేఖ వివాదంపై క్రిమినల్ విచారణ అవసరం లేదంటూ ఏకంగా ఏపీ...

ఏపీ సర్కారుకు షాక్

15 April 2020 1:19 PM IST
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవోలను కొట్టేసిన హైకోర్టుఆంధ్రప్రదేశ్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ ప్రతిపాదనకు...

ప్రభుత్వాలు బాల్కనీ నుంచి కిందకు చూడాలి

15 April 2020 12:39 PM IST
దేశంలోని వలసకూలీల అంశంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు బాల్కనీ కిందకు చూసి పరిస్థితులను మదింపు...

ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవే

15 April 2020 11:25 AM IST
కరోనా దెబ్బకు మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం..ఏప్రిల్ 20 నుంచి కీలక విభాగాలకు పరిమిత స్థాయిలో వెసులుబాట్లు కల్పించింది. ఏ రాష్ట్రం కూడా ఈ...

చంద్రబాబు వ్యాఖ్యలు..టీడీపీలో కలకలం!

15 April 2020 9:28 AM IST
‘ప్రధాని నాకు ఫోన్ చేశారు. నేను ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా. నేను ముందు రోజు ప్రధాని కార్యాలయానికి (సోమవారం రాత్రి) ఫోన్ చేసి మోడీతో మాట్లాడాలని...
Share it