Telugu Gateway

Telugugateway Exclusives - Page 73

పాజిటివ్ పేషంట్లు ఇంట్లో చికిత్సకు సహకరించాలి

7 Jun 2020 9:35 PM IST
ఇక జిల్లా స్థాయి కేంద్రాల్లో కరోనా చికిత్స!తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య...

తెలంగాణ అనుమతిస్తే బస్సు సర్వీసులు

7 Jun 2020 7:56 PM IST
హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడిపేందుకు ఇంకా తెలంగాణ సర్కారు నుంచి అనుమతి రాలేదని..అనుమతి రాగానే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ఏపీ...

కెటీఆర్..హరీష్ రావులు నిజాయతీపరులు

7 Jun 2020 5:34 PM IST
కెసీఆర్ చెపితే జగన్ వింటారు..జగన్ వెన్నుపోటు పొడవడు..పొడిపించుకోడుతెలంగాణ, ఏపీ రాజకీయాలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు....

తెలంగాణలో మళ్ళీ పదవ తరగతి పరీక్షలు వాయిదా

6 Jun 2020 8:31 PM IST
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణలో శనివారం నాడు నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...

ఇసుక తుఫాన్ లో ‘వైసీపీ సర్కారు’

6 Jun 2020 12:04 PM IST
తెలుగుదేశం హయాంలో ఉన్నది లోపభూయిష్ట ఇసుక విధానం. మేం అత్యుత్తమ విధానం తెస్తాం. అప్పటివరకూ ఇసుక కోసం ఆగమన్నారు. పాలసీ వచ్చింది..కానీ సీజన్ పోయింది. ఇది...

‘ఈనాడు’ ఉద్యోగులపై వేతనాల కోత కత్తి?!

6 Jun 2020 9:00 AM IST
20 నుంచి 40 శాతం వరకూ కోతకు ఛాన్స్మే వేతనాల నుంచి అమల్లోకిసహజంగా ఈనాడు అంటే జీతాలు ఠంచనుగా పడిపోతాయి. ప్రతి నెలా చివరి రోజు బ్యాంకు ఖాతాల్లో జమ...

ఓ వైపు క్వారంటైన్ కండిషన్లు..మరో వైపు టీటీడీ దర్శనాలు!

5 Jun 2020 5:24 PM IST
కోట్లాది మంది భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి లభించింది. టీటీడీ దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి...

కెటీఆర్ ఫాంహౌస్ పై ఎన్జీటీ నోటీసులు

5 Jun 2020 2:33 PM IST
నిజానిజాల నిర్ధారణకు కమిటీ..రెండు నెలల్లో నివేదికకు ఆదేశంతెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కు చెందిన ఫాం హౌస్ కు సంబంధించిన వ్యవహారం కొత్త...

తిరుమలలో రోజుకు ఏడు వేల మందికే దర్శనం

5 Jun 2020 2:10 PM IST
జూన్ 11 నుంచి సాధారణ భక్తులకు అనుమతితిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాలకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు...

రిలయన్స్ జియోలోకి మరో 9093 కోట్ల పెట్టుబడులు

5 Jun 2020 9:42 AM IST
రిలయన్స్ జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి మరో 9093 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందం ఖరారు అయింది. అబుదాబికి చెందిన...

డబ్బుంది..కానీ తీసుకునేవారే లేరు

4 Jun 2020 8:38 PM IST
దేశంలోని అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పిన మాట ఇది. దేశంలోని కార్పొరేట్ కంపెనీలు రిస్క్ భయాలు...

రేట్లు తగ్గించండి...అమ్ముకోండి

4 Jun 2020 7:45 PM IST
రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కేంద్ర మంత్రి సూచనకేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు సంచలన సూచన చేశారు. మార్కెట్ రికవరి అయ్యేంత...
Share it