Telugu Gateway

Telugugateway Exclusives - Page 65

బాబు మాస్క్ ‘బంగారం’

4 July 2020 9:55 AM IST
కరోనాతోనూ కామెడీలు చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పై వచ్చిన జోకులు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు భయం..మరో వైపు కామెడీ. ఇప్పటికే దేశంలో...

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి

3 July 2020 5:23 PM IST
అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక...

లద్దాఖ్ లో మోడీ పర్యటన

3 July 2020 11:30 AM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆకస్మికంగా లద్దాఖ్ పర్యటన తలపెట్టారు. ఆయన శుక్రవారం ఉదయమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో కలసి ఈ పర్యటనకు వెళ్ళారు....

జియోలో ఇంటెల్ క్యాపిటల్ 1894 కోట్ల పెట్టుబడులు

3 July 2020 10:08 AM IST
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇంటెల్ క్యాపిటల్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో 1894.50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ మేరకు ఆ...

ప్రపంచమా మాస్క్ లు లేకుండా ఊపిరిపీల్చుకో!

3 July 2020 9:26 AM IST
గుడ్ న్యూస్ ..ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్భారత్ బయోటెక్ నుంచే..ఐసీఎంఆర్ ప్రకటనప్రపంచం ఇక మాస్క్ లు లేకుండా స్వేచ్చగా ఊపిరిపీల్చుకునే రోజులు...

కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

2 July 2020 6:04 PM IST
న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారా?ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను...

హెచ్ 1 బీ వీసాలపై జో బిడెన్ కీలక ప్రకటన

2 July 2020 5:05 PM IST
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్...

టిక్ టాక్ బ్యాన్..చైనా కంపెనీకి 45 వేల కోట్ల నష్టం!

2 July 2020 11:14 AM IST
బైట్ డ్యాన్స్. చైనాకు చెందిన దిగ్గజ ఇంటర్నెట్ కంపెనీ. దేశంలో ఎంతో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ ఈ కంపెనీదే. భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న...

జీవీకె గ్రూపు ఛైర్మన్ కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు

2 July 2020 9:51 AM IST
705 కోట్లు దారిమళ్లించిన జీవీకెముంబయ్ విమానాశ్రయం ప్రాజెక్టులో గోల్ మాల్దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులో...

హైదరాబాద్ పరిస్థితి దారుణం..జోక్యం చేసుకోండి

1 July 2020 8:44 PM IST
ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖతెలంగాణలో కరోనా కట్టడి విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ...

జీవించే హక్కును కాలరాస్తారా?

1 July 2020 5:13 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహంకరోనా టెస్ట్ ల విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా పౌరుల జీవించే...

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు

1 July 2020 11:11 AM IST
201 కోట్లతో 1088 వాహనాల కొనుగోలుకొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ఏపీ సర్కారు 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 108,104 వాహనాలు రోడ్డెక్కాయి....
Share it