Telugu Gateway

Telugugateway Exclusives - Page 237

చిరు ఫ్యామిలీ వెరైటీ పార్టీ

27 Oct 2018 11:44 AM IST
పార్టీలు పలు రకాలు. రొటీన్ పార్టీలకు భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వెరైటీ పార్టీ చేసుకుంది. అదే ‘హాలోవీన్’ పార్టీ. విచిత్ర వేషధారణలతో చిరు...

టెన్షన్ లో టీఆర్ఎస్!

27 Oct 2018 9:38 AM IST
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో టెన్షన్ పెరుగుతుందా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. పాజిటివ్ ఓటు దక్కే అవకాశం...

విలేకరుల సమావేశం కోసం ఢిల్లీకి ముఖ్యమంత్రి!

27 Oct 2018 9:30 AM IST
ఓ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెట్టడం కోసమే ఢిల్లీ వెళ్ళిన ఘటన ఉంటుందా?. బహుశా ఇంత వరకూ అలాంటి అరుదైన ఘటన జరిగి ఉండదు. కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి...

చంద్రబాబుకు నవయుగా లాభాపేక్ష లేని సంస్థ అట!

27 Oct 2018 9:28 AM IST
తెలుగుదేశం నేతలకు ఒకప్పుడు నవయుగా ఇన్ ఫ్రా జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీగా కనపడింది. పార్టీ వేదికలపై నుంచి ఇవే విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు...

చంద్ర‌బాబు వేలికి ఉంగరం..ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు విరుగుడా!

26 Oct 2018 3:34 PM IST
నా చేతికి వాచీ ఉండ‌దు. వేలికి ఉంగ‌రం ఉండ‌దు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎన్నోసార్లు చెప్పిన మాట ఇది. నిత్యం ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ...

కెసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌కలం

26 Oct 2018 2:04 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏమి జ‌రుగుతోంది?. ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌ల్లో చ‌ర్చ‌నీయాంశం. గ‌త కొన్ని రోజులుగా పార్టీ నేత‌లు...

పరామర్శకూ చంద్రబాబు పర్మిషన్ కావాలా!

26 Oct 2018 9:14 AM IST
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఏపీ సర్కారుకు ఎంత నష్టం చేస్తుందో తెలియదు కానీ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి...

వైఎస్ జగన్ పై కత్తితో దాడి..ఏపీలో కలకలం

25 Oct 2018 3:16 PM IST
ఊహించని పరిణామం. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి. అదీ విమానాశ్రయంలో. ఈ కత్తి దాడిలో జగన్ చేతికి గాయం కావటంతో పాటు...

నవయుగాపై ఐటి దాడులు..టీడీపీకి షాక్!

25 Oct 2018 3:11 PM IST
ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వానికి అత్మీయ కంపెనీగా మారిన నవయుగాపై ఐటి దాడులు జరిగాయి. ఇప్పటికే ఐటి దాడులు అంటే వణుకుతున్న టీడీపీకి ఇది మరో షాక్...

హరీష్ కు కెసీఆర్ ఆ టార్గెట్ పెట్టారా?!

25 Oct 2018 10:01 AM IST
వచ్చే ఎన్నికల్లో గెలుపు ఒకెత్తు. మరి అందరి కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది?. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్...

రాఫెల్ డాక్యుమెంట్లు అడిగినందుకే సీబీఐ డైరక్టర్ పై వేటు!

24 Oct 2018 6:18 PM IST
ప్రధాని నరేంద్రమోడీ సీబీఐ డైరక్టర్ పై అర్థరాత్రి వేటు వేయటం వెనక బలమైన కారణాలు ఉన్నాయా?. అవుననే అంటోంది ‘ది వైర్’ అనే వెబ్ సైట్. రాఫెల్ డీల్ కు...

మన్నెం నాగేశ్వరరావుకూ ‘మరకలు’ ఉన్నాయ్!

24 Oct 2018 12:48 PM IST
సీబీఐలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐలో డైరక్టర్..అదనపు డైరక్టర్లు పరస్పరం...
Share it