Telugu Gateway

Telugugateway Exclusives - Page 191

కెసీఆర్ సమీక్షించారు..కీలక నిర్ణయాలొచ్చాయ్

24 April 2019 9:31 PM IST
ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇంటర్ బోర్డు వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్య...

వీవీ ప్యాట్ లపై మళ్ళీ సుప్రీంకు పార్టీలు

24 April 2019 4:13 PM IST
విపక్షాలు పట్టు వీడటం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఏ మాత్రం...

చంద్రబాబు సమీక్ష ఇచ్చిన క్లారిటీ..టీడీపీ ఇంటికేనా?!

24 April 2019 10:09 AM IST
టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమీక్ష క్లారిటీ ఇచ్చేసిందా?. అంటే ఔననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ నెల 22న చంద్రబాబు...

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

23 April 2019 3:37 PM IST
తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచి దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన రైతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రైతులకు గిట్టు బాటు ధర...

పాలన కంటే ‘ఫిరాయింపుల’పైనే కెసీఆర్ ఫోకస్!

23 April 2019 10:06 AM IST
ప్రజా తీర్పును అపహస్యం చేస్తున్న టీఆర్ఎస్తెలంగాణలో ‘ప్రజా తీర్పు’ అపహస్యం పాలవుతోంది. ఓటు విలువ గురించి గొప్పలు చెప్పే నేతలు ఆ ఓటునే ఎగతాళి...

కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ఆరాటం!

23 April 2019 10:04 AM IST
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత ఆరాటపడుతున్నారో తెలియదు కానీ..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఆ పార్టీ గెలుపు...

టీఆర్ఎస్ లో చేరిన ‘గండ్ర’

23 April 2019 9:10 AM IST
లేదు..లేదంటూనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయన సోమవారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్...

కెసీఆర్ నోరు మెదపరేం!

22 April 2019 8:45 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. లక్షలాది మంది విద్యార్ధులతో ఇంటర్ బోర్డు ఇష్టానుసారం ఆడుకున్నా..సీఎం...

సుప్రీంకు రాహుల్ క్షమాపణ

22 April 2019 2:39 PM IST
రాఫెల్ డీల్ కు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘కాపలాదారే దొంగ’ అంటూ...

ఎన్నికల ఖర్చుపై జె సీ సంచలన వ్యాఖ్యలు

22 April 2019 12:07 PM IST
తాజాగా ముగిసిన ఎన్నికల వ్యయంపై ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ సారి బరిలో లేనని..అయినా తన నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయం...

టీటీడీ బంగారం తరలింపుపై విచారణకు సీఎస్ ఆదేశం

21 April 2019 9:58 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంగారం అయితే మాత్రం అంత లెక్కలేని తనమా?. ఓ డొక్కు వ్యాన్ లో ఏ మాత్రం భద్రతా చర్యలు లేకుండా కిలోల కొద్దీ బంగారాన్ని...

వారణాసిలో ‘బిగ్ ఫైట్’ తప్పదా?!

21 April 2019 6:00 PM IST
దేశంలో ఇప్పుడు అందరి చూపు వారణాసి వైపే. ఎందుకంటే అక్కడ నుంచే రెండవ సారి గెలిచి ప్రధాని పదవి చేపట్టడానికి నరేంద్రమోడీ రెడీ అయిపోతున్నారు. అయితే ఈ...
Share it