Telugu Gateway

Telugugateway Exclusives - Page 183

టీటీడీబోర్డు వివాదం..రద్దు చేస్తేనే వెళతాం

28 May 2019 11:42 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుకు అధికారులు ఝలక్ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో బోర్డు సమావేశం జరిగింది. ప్రభుత్వం మారిన తరుణంలో సభ్యులు రాజీమానా...

ఎన్టీఆర్ వేడుకలను ఇక నేనే చూసుకుంటా!

28 May 2019 10:26 AM IST
తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ ను పూర్తిగా వదిలేశారు. జయంతికి..వర్థంతికి కూడా ఇటు రావటం పూర్తిగా...

విద్యార్ధుల జీవితాలతో తెలంగాణ ఇంటర్ బోర్డు ఆటలు

28 May 2019 10:12 AM IST
తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్డగోలు నిర్లక్ష్యం బట్టబయలైంది. బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఫలితాల్లో పెద్ద ఎత్తున పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఓ అర్హత లేని...

ప్రభుత్వం మారింది..వికెట్ పడింది

27 May 2019 2:15 PM IST
నామినేటెడ్ పోస్టుల రాజీనామాల సీజన్ ప్రారంభం అయింది. ప్రభుత్వం మారటంతో గత ప్రభుత్వం నియమించిన వారంతా వరస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఇఫ్పటికే...

‘రహస్య’ ఖాతాల గుట్టువిప్పనున్న స్విస్ బ్యాంక్!

27 May 2019 10:28 AM IST
అవినీతి..అక్రమ మార్గాల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించి చాలా మంది విదేశాల్లో దాచుకున్నారు. ఇలాంటి వారందరికీ స్వర్గథామం స్విట్జర్లాండ్. స్విస్ బ్యాంక్ లో...

మద్యనిషేధం చేసే 2024లో ఓట్లు అడుగుతా

26 May 2019 4:31 PM IST
ఢిల్లీ వేదికగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని..అది చేసిన తర్వాతే...

విన్నపాలు వినవలె

26 May 2019 12:18 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం అనంతరం ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఢిల్లీ వెళ్ళారు. విమానాశ్రయం నుంచి...

కెసీఆర్ తో జగన్ భేటీ

25 May 2019 7:11 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం...

ఇది నా ఒక్కడి గెలుపు కాదు..వైసీపీ ఎల్పీ నేతగా జగన్

25 May 2019 12:06 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో అప్రతిహత విజయాన్ని అందుకున్న వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. శనివారం నాడు అమరావతిలో...

తీవ్ర అసంతృప్తిలో నారా లోకేష్!

25 May 2019 10:49 AM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ పార్టీ అధినేత, తన తండ్రి చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి..ఆగ్రహంతో ఉన్నారా?. అంటే ఔననే...

సింగపూర్ కంపెనీలు చంద్రబాబు ఓటమిని స్మెల్ చేశాయా!?

25 May 2019 10:26 AM IST
అమరావతిలో 1,691 ఎకరాలు. మౌలికసదుపాయాల కల్పనకు ఐదు వేల కోట్ల రూపాయల వరకూ సర్కారు సాయం. ఇంత చేసినా అందులో సర్కారు వాటా 42 శాతం మాత్రమే. వీటికితోడు అన్నీ...

కుటుంబరావు...కంప్యూటర్లను నమ్మకుంటే అంతే మరి!

24 May 2019 4:23 PM IST
రాజకీయాలు చేయాలంటే రాజకీయ నేతలతోనే చేయాలి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబ రావు...కంప్యూటర్లతో రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. గత ఎన్నికల...
Share it