Telugu Gateway

Telangana - Page 135

తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు..మొత్తం 404

7 April 2020 9:25 PM IST
మంగళవారం నాడు ఒక్క రోజే తెలంగాణలో 40 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కు పెరిగింది. ఇప్పటివరకూ 45 మంది...

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకాల జీవో జారీ

7 April 2020 5:29 PM IST
కరోనాపై పోరులో అలుపెరగని కృషి చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు ప్రత్యేక వరాలు ప్రకటించిన సంగతి...

కెసీఆర్ కరోనాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు

7 April 2020 2:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు సీఎం కెసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు....

ఆర్దిక వ్యవస్థను రికవరీ చేయోచ్చు..కానీ ప్రాణాలు రికవరీ చేయలేం

6 April 2020 8:25 PM IST
లాక్ డౌన్ కొనసాగించాల్సిందే..ఇది ఒక్కటే మార్గంఅందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలిడాక్టర్లు..మునిసిపల్ సిబ్బందికి ప్రోత్సాహకాలు..కెసీఆర్తెలంగాణ...

తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు

6 April 2020 9:11 AM IST
తెలంగాణలో కరోనా కేసులకు ఏ మాత్రం బ్రేక్ పడటం లేదు. ఆదివారం ఒక్క రోజే 62 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...

తెలంగాణలో కొత్తగా 43 కేసులు

4 April 2020 8:37 PM IST
తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 272కు పెరిగింది. ఒక్క శనివారం నాడే కొత్తగా 43 కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నాడు ఏకంగా 75 కేసులు నమోదు...

తెలంగాణలో ఒకే రోజు 75 కరోనా కేసులు

3 April 2020 8:39 PM IST
ఒక్క శుక్రవారం నాడే తెలంగాణలో 75 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య ఒకేసారి 229కి చేరింది. అదే సమయంలో శుక్రవారం...

తెలంగాణలో కొత్తగా 27 కేసులు...మొత్తం 154

2 April 2020 9:31 PM IST
తెలంగాణలో ఒక్క గురువారం నాడే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కి పెరిగింది. కొత్త కేసులు అన్నీ...

లాక్ డౌన్ సమయంలో కూల్చివేతలా?

2 April 2020 5:24 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కారు తీరును తప్పుపట్టారు. ఓ వైపు అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే..కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని ...

నిర్ణయం మార్చుకున్న కెసీఆర్

2 April 2020 9:30 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. కరోనా వైరస్ అరికట్టే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పనిచేస్తున్న వైద్య, పోలీసు సిబ్బందికి...

కరోనాతో ఓ వ్యక్తి మృతి..గాంధీ డాక్టర్లపై దాడి

1 April 2020 10:07 PM IST
గాంధీ ఆస్పత్రిలో కలకలం. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స ఇస్తున్న ఆస్పత్రి ఇదే. ఇక్కడి డాక్టర్లు కరోనా కేసులను విజయవంతంగా ట్రీట్ చేసి...

మర్కజ్ కు వెళ్లిన 160 మంది ఇంకా దొరకాలి

1 April 2020 4:49 PM IST
ఢిల్లీలోని నిజాముద్దదీన్ మర్కజ్ కు వెళ్లిన వారిలో ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు....
Share it