Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
బ్రస్సెల్స్ విమానాశ్రయంతో స్పైస్ జెట్ ఒప్పందం
12 Jan 2021 1:43 PM ISTకోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయంలో స్సైస్ జెట్ అనుబంధ సంస్థ స్పైస్ ఎక్స్ ప్రెస్ దూకుడుగా ఉంది. పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా...
వాట్సప్..వివరణల మీద వివరణలు
12 Jan 2021 12:59 PM ISTవాట్సప్ గతంలో ఎన్నడూలేని రీతిలో వివాదాల్లో చిక్కుకుంటోంది. కొత్తగా తెచ్చిన ప్రైవసీ పాలసీతోనే ఈ తిప్పలు వస్తున్నాయి. వాట్సప్ వినియోగదారులు చాలా మంది...
రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే
12 Jan 2021 12:00 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. గత పందొమ్మిది నెలలు ఏపీ అంథకారంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికీ ఒక...
సైనా నెహ్వల్ కు కరోనా
12 Jan 2021 11:50 AM ISTథాయ్ ల్యాండ్ ఓపెన్ టోర్నీలో పాల్గొనటానికి రెడీఅవుతున్న సైనా నెహ్వల్ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ...
అమెరికాలో' 'ట్రంప్ టెన్షన్'
12 Jan 2021 10:03 AM ISTఅమెరికాను ఇప్పుడు రెండు టెన్షన్లు వణికిస్తున్నాయి. ఒకటి కన్పించని కరోనా టెన్షన్ అయితే.మరొకటి కన్పించే డొనాల్డ్ ట్రంప్ టెన్షన్. పదవి నుంచి దిగిపోయే...
నిమ్మగడ్డ మూతిపళ్ళు రాలేలా హైకోర్టు తీర్పు
11 Jan 2021 7:11 PM ISTపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు స్పందించారు. ఎప్పటిలాగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ,...
కిడ్నాప్ కేసులో అఖిలప్రియే ప్రధాన సూత్రదారి
11 Jan 2021 5:56 PM ISTబోయినపల్లి కిడ్నాప్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు జరిగాయి. పోలీసులు ఈ కేసు సంబంధించి కొత్తగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించి...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ
11 Jan 2021 4:55 PM ISTపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టేసిన హైకోర్టు సర్కారుకు ఊరట ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ. ఆయన ఏకపక్షంగా జారీ చేసిన పంచాయతీ...
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు
11 Jan 2021 4:16 PM ISTతెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిదవ తరగతి, ఆపై తరగతుల వారికి స్కూళ్ళు కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి...
ఎస్ఈసీలో ఉద్యోగుల సెలవులు..జెడీపై వేటు
11 Jan 2021 4:02 PM ISTఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం పూటకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాతీయ ఎన్నికలకు ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేశారని సర్కారు...
అమ్మ ఒడి వద్దంటే ల్యాప్ టాప్
11 Jan 2021 3:31 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రెండవ ఏడాది ఈ స్కీమ్ ను ప్రారంభిస్తూ విద్యార్ధులకు కొత్త ఆఫర్ ఇచ్చారు....
పోలీసు కస్టడీకి అఖిలప్రియ
11 Jan 2021 11:39 AM ISTమాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు అయింది. ఆమె బెయిల్ పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను మూడు రోజుల పోలీసు కస్టడీకి...











