Telugu Gateway

Politics - Page 95

జగన్ కు సీబీఐ కోర్టులో మరో ఎదురుదెబ్బ

24 Jan 2020 5:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు న్యాయస్థానం నిరాకరించింది....

అప్పుల్లో కూరుకుపోయిన ‘అథెనా’పై అంత ప్రేమ ఎందుకో?

24 Jan 2020 3:40 PM IST
ఓ వైపు ఆర్ టీపీపీ అమ్మేస్తూ..అథెనా కొనుగోలులో మర్మమేంటి?జగన్ సర్కారు ద్వంద ప్రమాణాల వెనక భారీ గోల్ మాల్!ఎవరైనా ఓ కంపెనీని కొనుగోలు చేయాలంటే ఆ కంపెనీకి...

మంత్రులు..ఎమ్మెల్యేలను డమ్మీలు చేసిన జగన్

23 Jan 2020 9:34 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ‘నియంతలా’ వ్యవహరిస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ తన మంత్రులు,...

ఇలాంటి మండలి మనకు అవసరమా?

23 Jan 2020 6:12 PM IST
సోమవారం తేల్చేద్దాంపేద రాష్ట్రానికి ఏటా 60 కోట్లు ఖర్చు ఎందుకు?.ప్రచారమే నిజం కాబోతుందా?. ఏపీలో శాసనమండలికి మంగళం పాడబోతున్నారా?. ముఖ్యమంత్రి...

అమరావతి కుంభకోణం..నారాయణ..పుల్లారావుపై కేసులు

23 Jan 2020 4:14 PM IST
అమరావతి భూ కుంభకోణం విషయంలో సర్కారు దూకుడుగా వెళుతోంది. ఓ వైపు శాసనసభలో తీర్మానం ద్వారా స్వతంత్ర సంస్థతో విచారణకు సిద్ధమైన సర్కారు..మరో వైపు అసైన్...

భూ దందాల కోసమే మూడు రాజధానులు

23 Jan 2020 4:03 PM IST
వైసీపీ ప్రభుత్వం కేవలం భూ దందాల కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ సర్కారు తలపెట్టిన ఈ...

పేదలకు ఉపయోగపడే బిల్లులూ అడ్డుకుంటారా?

23 Jan 2020 2:13 PM IST
పేద ప్రజలకు ఉపయోగపడే బిల్లులను కూడా మండలిలో అడ్డుకోవటం ఏమిటో అర్ధం కావటంలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో బిల్లులు...

మండలి ఛైర్మన్, యనమల పై వైసీపీ విమర్శల దాడి

23 Jan 2020 1:48 PM IST
నిబంధనల ప్రకారం లేకున్నా మూడు రాజధానుల బిల్లును తన విచక్షాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన మండలి ఛైర్మన్ షరీఫ్ పై వైసీపీ...

జగన్ వచ్చారు..‘ఏథెనా పవర్’ మళ్ళీ వచ్చింది

23 Jan 2020 12:59 PM IST
చత్తీస్ ఘడ్ లో ‘ఏథెనా’ యూనిట్ కొనుగోలు దిశగా అడుగులువైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలువిస్మయం వ్యక్తం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులుఏథెనా...

మంత్రులపై యనమల సంచలన వ్యాఖ్యలు

23 Jan 2020 10:54 AM IST
శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మంత్రులు సభలోకి తాగి వచ్చారని ఆరోపించారు....

అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం

23 Jan 2020 10:34 AM IST
శాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...

మండలిలో వైసీపీ సర్కారుకు షాక్

22 Jan 2020 10:30 PM IST
‘మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?జాప్యం తప్ప మార్పేమీ ఉండదువైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని...
Share it