Telugu Gateway

Politics - Page 85

హోదా..అధికారం వచ్చాక మనిషి మారకూడదు

18 Feb 2020 4:50 PM IST
మునిసిపాలిటీల్లో అవినీతి అనే మాట విన్పించకూడదని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది....

చెడు చూపుకు మందు లేదు..జగన్ వ్యంగాస్త్రాలు

18 Feb 2020 2:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కర్నూలులో ‘కంటి వెలుగు’ మూడవ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు...

నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

18 Feb 2020 1:22 PM IST
ప్రశాంత్ కిషోర్. రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారెవరికైననా ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్...

కరోనా కు మందు కనిపెట్టొచ్చు..కానీ టీడీపీకి కష్టం

17 Feb 2020 9:21 PM IST
టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌కు మందు కనిపెటొచ్చు కానీ.. టీడీపీ నేతల నోళ్ళకు మందు కనిపెట్టలేము అని...

ఏపీలో కొత్తగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

17 Feb 2020 4:30 PM IST
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి. నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా ఒక్కొక్కటి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు ఒకటి....

జగన్ సర్కారులో మాటలే తప్ప చేతల్లేవ్!

17 Feb 2020 11:34 AM IST
విద్యుత్ ఒప్పందాల నష్టం 2636 కోట్ల రికవరికి చర్యలెక్కడ?జగన్మోహన్ రెడ్డి సర్కారు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. చర్యలు మాత్రం శూన్యం అనే చెప్పాలి....

పవన్..బిజెపి ఇన్ ఛార్జిపై బొత్స ఫైర్

16 Feb 2020 6:14 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అసలు ఎవరు బిజెపితో కలుస్తామని...

తీగలాగారు..డొంక కదులుతుంది

16 Feb 2020 5:02 PM IST
ఐటి దాడుల వ్యవహారంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటి అధికారులు తీగ లాగారని..డొంక కదులుతుందని వ్యాఖ్యానించారు. ఐటి దాడుల...

టీడీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

16 Feb 2020 3:53 PM IST
రెండు కులాల గొడవలా ఏపీ రాజకీయాలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు రెండు కులాల...

కొలువుదీరిన కేజ్రీవాల్ సర్కార్

16 Feb 2020 1:21 PM IST
ఢిల్లీలో ముచ్చటగా మూడవ సారి అరవింద్ కేజ్రీవాల్ సర్కారు కొలువుదీరింది. అందరూ ఊహించినట్లుగానే అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న ఆమ్ అద్మీ పార్టీ (ఆప్)...

వైసీపీ..సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం

16 Feb 2020 1:06 PM IST
చంద్రబాబు మాజీ పీఎస్ పి. శ్రీనివాస్ నివాసంలో ఐటి దాడులకు సంబంధించి పంచనామా రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలు...

తలసానికి ఐదు వేల జరిమానా

16 Feb 2020 12:25 PM IST
జీహెచ్ఎంసీ ఏకంగా తెలంగాణ మంత్రికే జరిమానా విధించింది. అనధికారికంగా నగరంలో ఎక్కడా కటౌట్లు పెట్టకూడదని సాక్ష్యాత్తూ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ పలుమార్లు...
Share it