Telugu Gateway

Politics - Page 86

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికింది 2.63 లక్షలేనా?

16 Feb 2020 9:49 AM IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పీఎస్ దగ్గర ఐటి దాడుల్లో దొరికిన నగదు 2.63 లక్షల రూపాయలేనా?. అంటే ఔననే చెబుతున్నాయి టీడీపీ....

అచ్చం చంద్రబాబులాగానే బొత్సా!

15 Feb 2020 9:45 AM IST
అప్పుడు చంద్రబాబునాయుడు ఏమి చెప్పారో..అచ్చం అలాగే ఇప్పుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా...

జగన్ ఢిల్లీ టూర్ అందుకే..!

14 Feb 2020 6:03 PM IST
ఐటి దాడులకు సంబంధించి ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు...

చంద్రబాబును అరెస్ట్ చేయాలి

14 Feb 2020 5:53 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి అక్రమాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినందున తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు...

చంద్రబాబు..లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలి

14 Feb 2020 5:03 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్...

ఏపీలో వైసీపీ..టీడీపీ మధ్య ‘ఐటి ఫైట్’

14 Feb 2020 2:25 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘ఐటీ ఫైట్’ సాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీనికి ప్రధాన...

టీడీపీ నేతల గుండెల్లో ‘ఐటి బాంబు’..2000 కోట్ల లెక్క తేలని ఆదాయం

13 Feb 2020 9:00 PM IST
అధికారికంగా వెల్లడించిన ఐటి శాఖఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఓ వైపు రాజకీయ సమస్యలకు తోడు ఇప్పుడు ఐటి చిక్కు కూడా వచ్చి...

సస్పెన్షన్ పై క్యాట్ కు ఏబీ వెంకటేశ్వరరావు

13 Feb 2020 6:05 PM IST
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అక్రమం అంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి...

జగన్ ఏడుసార్లు వెళ్లినా ఏడు రూపాయలు రాలేదు

13 Feb 2020 5:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విమాన ఛార్జీలు దండగ తప్ప..ఆయన పర్యటన...

ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత

13 Feb 2020 1:42 PM IST
‘రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు. ముందు పది వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి....

అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్

13 Feb 2020 12:46 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. బుధవారం నాడు...

నేరస్థులకు టిక్కెట్లు ఎందుకిచ్చారో పార్టీలు చెప్పాలి

13 Feb 2020 12:01 PM IST
రాజకీయాలు నేరమయం కావటంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును మరింత కఠినం చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా నేరస్ధులకు...
Share it