Telugu Gateway

Politics - Page 45

బిజెపిపై ఈటెల ఘాటు వ్యాఖ్యలు

21 Jun 2020 5:17 PM IST
తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణంలో ఘోరంగా విఫలమైందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ మండిపడింది. నడ్డాతోపాటు...

వీహెచ్ కు కరోనా పాజిటివ్

21 Jun 2020 11:10 AM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత...

డేంజర్ జోన్ లో హైదరాబాద్

20 Jun 2020 9:34 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా టెస్ట్ లు...

రాహుల్ పై అమిత్ షా ఫైర్

20 Jun 2020 1:39 PM IST
చైనా సరిహద్దులోని భారత్ భూ భాగంలో ఎవరూ రాకపోతే భారత సైనికులు ఎలా మృతి చెందారు? ఎక్కడ మృతి చెందారు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలపై...

నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు

19 Jun 2020 10:03 PM IST
రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ ఎంపీలకు జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు...

ఒక ఎన్నిక..టీడీపీకి రెండు ఓటములు

19 Jun 2020 7:17 PM IST
ఎన్నికలో ఎప్పుడైనా గెలుపు లేదా ఓటమే ఉంటుంది. కానీ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒకే ఎన్నికలో ‘రెండు ఓటములు‘ నమోదు...

వైసీపీకే నాలుగు రాజ్యసభ సీట్లు

19 Jun 2020 7:09 PM IST
ఏపీలో అధికార వైసీపీ నాలుగు రాజ్యసభ సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. ఆ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన పిల్లి సుభాష్...

రాజ్యసభ ఓటింగ్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే దూరం

19 Jun 2020 4:57 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాజ్యసభ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి లేఖ...

కేసులున్న వారికే వైసీపీ రాజ్యసభ టిక్కెట్లు

19 Jun 2020 1:00 PM IST
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై విమర్శలు గుప్పించారు. పెద్దల సభకు పెద్దలను ...

చంద్రబాబు రాజకీయ పుస్తకం చినిగిపోయింది..కొత్త పేజీలు లేవు

19 Jun 2020 12:47 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో...

వైసీపీలో ‘ఆ ఇద్దరు మంత్రులు’ ఎవరు?

19 Jun 2020 11:40 AM IST
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవటం కేవలం లాంఛనమే. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో నాలుగూ అధికార వైసీపీకే దక్కనున్నాయి....

కేసులు..దాడులపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

18 Jun 2020 7:47 PM IST
‘నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు మాజీ మంత్రులపై కేసులు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నేతలపై అక్రమంగా కేసులు పెడుతోంది. దాడులకు పాల్పడుతోంది. టీడీపీకి...
Share it