Telugu Gateway

Politics - Page 44

జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

24 Jun 2020 1:01 PM IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు మీడయాతో మాట్లాడుతూ ఇసుక దగ్గర నుంచి లిక్కర్, ఆవ భూముల...

మాస్క్ ల సరఫరాలోనూ స్కామ్

23 Jun 2020 8:34 PM IST
వైసీపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్ ల తయారీలోనూ వైసీపీ స్కామ్ లు చేస్తోందని ఆరోపించారు. 108 అంబులెన్స్...

అది రహస్య భేటీ కాదు..సుజనా చౌదరి

23 Jun 2020 6:36 PM IST
పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లతో భేటీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ...

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు

23 Jun 2020 6:12 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ముగ్గురు దొంగలు అని..ఈ ముగ్గురు...

ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురి భేటీ కలకలం!

23 Jun 2020 1:33 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్. వైసీపీ సర్కారు ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) పదవి నుంచి...

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

22 Jun 2020 8:58 PM IST
చంద్రబాబు అవినీతి ప్రభుత్వం...జగన్ ది అహంకార ప్రభుత్వంఏపీ సర్కారుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది...

చైనా కంపెనీలకు షాకిచ్చిన మహారాష్ట్ర సర్కారు

22 Jun 2020 8:19 PM IST
ప్రస్తుతం భారత్ లో చైనా వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది. చాలా మంది చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అంతే కాదు సెలబ్రిటీలను కూడా చైనా...

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?

22 Jun 2020 3:57 PM IST
ఏపీ సర్కారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని నిర్ణయించుకుంది. అందుకే రెండవసారి తాజాగా అసెంబ్లీలో బిల్లు...

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

22 Jun 2020 1:45 PM IST
తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని...

దేశాన్ని రక్షించే విషయంలో బెదిరింపులకు లొంగిపోవద్దు

22 Jun 2020 1:04 PM IST
భారత్-చైనా సరిహద్దు విషయంలో తలెల్తిన ఉద్రిక్తతలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకునే...

ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు

21 Jun 2020 8:39 PM IST
ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులు చిత్రీకరించుకోవటం మానుకోవాలని ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు...

మోడీ చెప్పిందొకటి..శాటిలైట్ చిత్రాలు చెప్పేది మరొకటి

21 Jun 2020 8:13 PM IST
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరస పెట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాహుల్ విమర్శలు కూడా ప్రభుత్వ వర్గాల్లో...
Share it