Telugu Gateway

Politics - Page 29

ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్

2 Aug 2020 6:34 PM IST
రైతుల కోసం టీడీపీ...ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలిప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనేవైసీపీ వ్యక్తిగత పాత కక్షలతోనే రాజధాని...

కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు

2 Aug 2020 5:44 PM IST
ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుకరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్,...

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా

2 Aug 2020 4:59 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో కరోనా బారిన పడిన తొలి మంత్రి కూడా ఆయనే. తాను కరోనా బారిన పడిన విషయాన్ని అమిత్...

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి

1 Aug 2020 6:26 PM IST
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ శనివారం నాడు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగపూర్...

అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు

1 Aug 2020 5:04 PM IST
ఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవేఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణంవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి...

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

1 Aug 2020 4:34 PM IST
బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ...

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

1 Aug 2020 1:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...

వంద సంవత్సరాలు చెక్కుచెదరకుండా టీఆర్ఎస్

1 Aug 2020 12:09 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న...

సచివాలయంపై పదకొండు గంటల సమీక్షా?

1 Aug 2020 11:10 AM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం శుక్రవారం నాడు నూతన సచివాలయం అంశంపై ఏకంగా పదకొండు గంటల పాటు సమీక్ష ...

మూడు రాజధానులకు ఇది సమయం కాదు

31 July 2020 9:00 PM IST
ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం

31 July 2020 7:41 PM IST
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ...

వైసీపీలో ఆనందం..టీడీపీలో నిర్వేదం

31 July 2020 6:57 PM IST
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపటంతో వైసీపీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలు...
Share it