Telugu Gateway

Politics - Page 29

కోర్టు కేసులు ఉండగా శంకుస్థాపన ముహుర్తాలా?

10 Aug 2020 9:02 PM IST
మూడు రాజధానుల వ్యవహారం కోర్టుల్లో ఉంటే శంకుస్థాపనకు ముహుర్తాలు ఎలా పెడతారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలంతా...

సచిన్ పైలట్ రివర్స్ గేర్..రాజస్ధాన్ అనిశ్చితికి తెర

10 Aug 2020 8:46 PM IST
రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా...

పిలిచి అన్నం పెడితే..కెలికి కయ్యం పెట్టుకుంటారా?

10 Aug 2020 8:08 PM IST
ఏపీ తీరుపై తెలంగాణ సీఎం కెసీఆర్ వ్యాఖ్యలురెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తెలంగాణ సీఎం కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిలిచి పీటేసి...

ప్రణబ్ ముఖర్జీకి కరోనా

10 Aug 2020 2:00 PM IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా...

ఇది మహారాష్ట్ర స్వయంప్రతిపత్తిపై దాడే

9 Aug 2020 8:55 PM IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును కేంద్రం సీబీఐకి అప్పగించటంపై శివసేన మండిపడుతోంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర అని ఆ పార్టీ...

మోడీ కారణంగా 14 కోట్ల ఉద్యోగాలు ఔట్

9 Aug 2020 8:11 PM IST
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏటా రెండు కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. కానీ ఆయన ప్రధాని అయిన తర్వాత ఏకంగా 14 కోట్ల ఉన్న...

అయోధ్య భూమి పూజకు రాష్ట్రపతిని పిలవాల్సింది

9 Aug 2020 7:54 PM IST
బిఎస్పీ అధినేత్రి మాయావతి అయోధ్య వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించి...

కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే

9 Aug 2020 5:12 PM IST
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సీఎం కెసీఆర్ కు...

ఏపీ సీఎంతో సత్సంబంధాలు...అయినా రాజీలేదు

9 Aug 2020 5:10 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని...అంత మాత్రాన తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...

దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 17100 కోట్లు

9 Aug 2020 1:05 PM IST
పీఎం కిసాన్ పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 17100 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 8.5 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. ఒక్కో...

కెసీఆర్ కు రెండో సారీ షాక్..సీఎం ర్యాంకింగ్స్ లో వెనకబాటు

8 Aug 2020 5:23 PM IST
జగన్ కు మూడవ ప్లేస్..కెసీఆర్ కు తొమ్మిదో స్థానంఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడితెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు రెండోసారి షాక్ తగిలింది. జాతీయ...

మూడు రాజధానులపై సుప్రీం తలుపుతట్టిన ఏపీ

8 Aug 2020 2:31 PM IST
ఏపీ సర్కారు మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం జాప్యం చేయటానికి ఇష్టపడటం లేదు. మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్ డీఏ రద్దుకు సంబంధించి అసెంబ్లీ బిల్లులు...
Share it