Telugu Gateway

Latest News - Page 880

వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?

3 Feb 2020 8:14 PM IST
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇదే పని ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు....

ఇకనైనా చీకటి జీవోలు ఆపండి

3 Feb 2020 7:55 PM IST
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయటం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

అసలు ‘సెలక్ట్ కమిటీ’ ఉందా..లేదా?

3 Feb 2020 7:12 PM IST
ప్రస్తుతం ఏపీలోని అధికార వర్గాల్లో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ మాత్రం తన విచక్షణాధికారాలతో ‘సెలక్ట్ కమిటీ’కి...

లోక్ సభలో ‘అమరావతి భూ స్కామ్’

3 Feb 2020 6:40 PM IST
పార్లమెంట్ రికార్డుల్లోకి ‘అమరావతి భూ స్కామ్’ ఎక్కింది. లోక్ సభలో వైసీపీ పార్టీపక్ష నేత మిథున్ రెడ్డి ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. గత కొంత కాలంగా...

దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

3 Feb 2020 5:30 PM IST
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు....

‘సమ్మర్’లో సందడి చేయనున్న పవన్

3 Feb 2020 5:10 PM IST
పవన్ కళ్యాణ్ ఈ ‘సమ్మర్’లోనే సందడి చేయనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటించిన సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా...

జగన్ ‘రాజశ్యామల పూజలు’

3 Feb 2020 3:36 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరు అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌...

భారత్ లో మూడుకు చేరిన కరోనా కేసులు

3 Feb 2020 3:06 PM IST
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ నూ భయపెడుతోంది. ఇఫ్పటికే దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే...

కేంద్రంపై నోరెత్తలేని స్థితిలో ఏపీ పార్టీలు!

2 Feb 2020 9:23 AM IST
పరస్పర విమర్శలతో వైసీపీ, టీడీపీ బడ్జెట్ ‘రాజకీయం’ఫ్రెండ్లీ పార్టీగా మారిన జనసేనఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు. అసలు ఏపీలో బిజెపి ఉనికి అంతంత...

జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి

1 Feb 2020 9:45 PM IST
కేంద్ర బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయంతోపాటు పలు రంగాలకు బడ్జెట్ లో ఎంతో మెరుగైన కేటాయింపులు చేశారన్నారు....

తెలంగాణపై కేంద్రం వివక్ష..కెసీఆర్

1 Feb 2020 9:35 PM IST
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీతి అయోగ్ సిఫారసులను కూడా పక్కన పెట్టి..నిధుల్లో కోత పెట్టడం ద్వారా...

హోదా లేదు...విభజన హామీల అమలూ లేదు

1 Feb 2020 9:26 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విభజన అప్పుడు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతోపాటు...
Share it