Telugu Gateway

Latest News - Page 844

బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్

27 March 2020 5:11 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలియజెప్పే సంఘటన ఇది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిగిన వైద్య...

మెఘా కృష్ణారెడ్డికి ‘జగన్ ప్రత్యేక మినహాయింపు’

27 March 2020 4:24 PM IST
రాష్ట్ర ప్రజలకు వర్తించే రూల్...ఆయనకు వర్తించదా?సీఎం జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించిన కృష్ణారెడ్డిదేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ...

అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులూ ఉపయోగిస్తాం

27 March 2020 3:46 PM IST
కరోనా వైద్య సేవల కోసం అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలుత ప్రభుత్వ...

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

27 March 2020 3:18 PM IST
కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో ఏపీ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ తరుణంలో...

అల్లు అర్జున్ విరాళం 1.25 కోట్లు

27 March 2020 12:39 PM IST
కరోనాపై పోరుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని తెలంగాణ, ఏపీతో పాటు కేరళకు కూడా అందించనున్నట్లు...

మూడు నెలలు బ్యాంకు రుణాలు కట్టాల్సిన పనిలేదు

27 March 2020 11:33 AM IST
కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న అన్ని వర్గాలను ఆదుకునేందుకు కేంద్రం వరస పెట్టి కీలక నిర్ణయాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

ఆమెరికాతో ఆడుకుంటున్న ట్రంప్!

27 March 2020 11:20 AM IST
చైనా..ఇటలీలను దాటిన అమెరికా కరోనా కేసుల సంఖ్యప్రతి దేశం కరోనా నుంచి తమ ప్రజలను ఎలా కాపాడాలా అనే కసరత్తు చేస్తోంది. అందరూ తమ తమ దేశ ప్రజలను ఆదుకోవాలని...

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

26 March 2020 9:39 PM IST
దేశంలోకి అంతర్జాతీయ విమానాశ్రయాల రాకపై నిషేధం ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. తొలుత మార్చి 31 వరకూ మాత్రమే...

ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

26 March 2020 9:21 PM IST
దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం...

సీఎంఎఫ్ఆర్ కు భారీగా విరాళాలు

26 March 2020 7:41 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు గురువారం నాడు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా విరాళాలు అందజేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు చేస్తున్న...

ప్రభాస్ కూడా అదే బాటలో

26 March 2020 7:31 PM IST
బాహుబలి హీరో ప్రభాస్ కూడా కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు చేపడుతున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని...

ఎక్కడ వారు అక్కడే..అలా అయితేనే నియంత్రణ సాధ్యం

26 March 2020 7:09 PM IST
కరోనాను అరికట్టేందుకు ఈ పధ్నాలుగు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏపీకి చెందిన వారిని సొంత రాష్ట్రానికి...
Share it