Telugu Gateway

Latest News - Page 839

ఏపీలో 149కు చేరిన కరోనా కేసులు

2 April 2020 9:49 PM IST
ఏపీపై ఢిల్లీ దెబ్బ బాగానే పడింది. చాలా రోజుల వరకూ అతి తక్కువ కేసులతో ఉన్న ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది....

తెలంగాణలో కొత్తగా 27 కేసులు...మొత్తం 154

2 April 2020 9:31 PM IST
తెలంగాణలో ఒక్క గురువారం నాడే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కి పెరిగింది. కొత్త కేసులు అన్నీ...

పవన్ వినతిపై స్పందించిన కేంద్రం

2 April 2020 8:59 PM IST
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన...

విరాళాల స్వీకరణలో కూడా తేడాలా?!.

2 April 2020 7:50 PM IST
రెండు కోట్లు ఎక్కువా..ఐదు కోట్లు ఎక్కువా?‘వాళ్లు మాత్రమే సీఎస్ కు ఎందుకు విరాళాలు ఇచ్చారు. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా...

శక్తివంచన లేకుండా అత్యవసర వ్యర్ధాల నిర్వహణ

2 April 2020 7:16 PM IST
దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న తరుణంలో కూడా తాము అత్యవసరాల వ్యర్ధాల నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రామ్ కీ ఎన్వీరో వెల్లడించింది....

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు

2 April 2020 6:57 PM IST
కేంద్రం లాక్ డౌన్ విషయంలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. కొన్ని చోట్ల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంతో ఈ అంశంపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు...

బాహుబలి2ని బీట్ చేసిన సరిలేరు నీకెవ్వరు

2 April 2020 6:43 PM IST
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ప్రముఖ చిత్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు...

ముఖ్యమంత్రులకు మోడీ ‘త్రిసూత్రాలు’

2 April 2020 5:58 PM IST
దేశంలోని అన్ని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ప్రధాని నరేంద్రమోడీ సూచించిన త్రిసూత్రాలు సూచించారు. అవేంటి అంటే కరోనా వైరస్ పరీక్షలు...

లాక్ డౌన్ సమయంలో కూల్చివేతలా?

2 April 2020 5:24 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కారు తీరును తప్పుపట్టారు. ఓ వైపు అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే..కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని ...

భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు

2 April 2020 5:04 PM IST
ఏపీలో కరోనాపై పోరుకు భారతి సిమెంట్స్ ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. కంపెనీ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వగా..భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల...

ఆదాయం తగ్గింది...ఆదుకోండి: ప్రధానిని కోరిన జగన్

2 April 2020 1:37 PM IST
కరోనాను వైరస్ ను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న, లాక్ డౌన్ అమలు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...

ఏపీలో కొత్తగా 21 కరోనా కేసులు..132కి చేరిన సంఖ్య

2 April 2020 11:32 AM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం ఉదయం పది గంటల నాటికి కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం...
Share it