Telugu Gateway

Latest News - Page 813

మద్యం షాపుల దగ్గర టీచర్లా?

5 May 2020 7:20 PM IST
ఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో...

బ్రాందీ షాపులు ఓపెన్ చేయమన్నది మోడీనే కదా?

5 May 2020 6:18 PM IST
చంద్రబాబు తిడితే ఆయన్నే తిట్టాలి.. కానీ జగన్ పై విషం చిమ్ముతారా?.మోడీకి ప్రేమ సందేశాలు పంపుతారా?.చంద్రబాబే డబ్బులిచ్చి లైన్లలో నిలుచోబెట్టారుఏపీ...

టాలీవుడ్ లో కరోనా వేళ ఈ కుట్రలు ఏంటి?

5 May 2020 5:20 PM IST
విజయ్ పై వ్యతిరేక ప్రచారం వెనక రెండు నిర్మాణ సంస్థలు?!రెండు నిర్మాణ సంస్థలు. ఇద్దరు ప్రముఖులు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వెనక బురద జల్లే...

వైసీపీది ’కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వం

5 May 2020 1:42 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మద్యం విక్రయాల అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ సర్కారు ‘కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా...

కర్నూలు లెక్క ఆగేది ఎప్పుడు?

5 May 2020 11:39 AM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల లెక్క ఆగేది ఎప్పుడు?. ఇప్పుడు ముఖ్యంగా ఆ జిల్లా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. గత కొన్ని రోజులుగా...

ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు

5 May 2020 11:21 AM IST
మద్యం విషయంలో ఏపీ సర్కారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాము మేనిఫెస్టోలో ప్రకటించినట్లు మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచుతున్నామని అంటూ తొలుత...

‘హ్యామ్’ బాట పట్టిన జగన్ సర్కారు

5 May 2020 10:18 AM IST
రివర్స్ తో ఆదా అంటూ హ్యామ్ తో ఖజానాకు చిల్లు7200 కోట్ల రూపాయల పనులకు 14400 కోట్ల వ్యయంచంద్రబాబు రాజధాని కోసం ఎంచుకున్న మార్గమేజగన్ సర్కారు వాటర్...

తెలంగాణలో కొత్తగా మూడు కేసులు

4 May 2020 8:48 PM IST
రాష్ట్రంలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసుల నమోదు ఇదే మొదటిసారి. సోమవారం నాడు కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...

సోనియా వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్

4 May 2020 7:58 PM IST
వలస కూలీల రైల్వే ఛార్జీలను తమ పార్టీ భరిస్తుందని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సోనియాగాంధీ, రాహుల్...

రాష్ట్రం దివాళా తీయాలన్నది టీడీపీ కోరిక

4 May 2020 6:49 PM IST
తెలుగుదేశం నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యం ధరల పెంపును ఆయన సమర్ధించారు. పెరిగిన ఆదాయం రాష్ట్రానికే వస్తుంది కదా అని ప్రశ్నించారు....

విదేశాల్లో చిక్కుకుపోయిన వారికి ఊరట

4 May 2020 6:39 PM IST
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక విమానాలు, ఓడల ద్వారా వీరిని దశల వారీగా వెనక్కి...

ఆదాయమా..ప్రజల ఆరోగ్యం ముఖ్యమా?

4 May 2020 4:44 PM IST
ఏపీలో మద్యం దుకాణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించకపోవటం...
Share it