Telugu Gateway

Latest News - Page 801

పాక్ లో కూలిన విమానం

22 May 2020 4:20 PM IST
లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానాశ్రయం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవాల్సి ఉండగా కుప్పకూలింది. కరాచీ విమానాశ్రయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జనావాసాల...

డాక్టర్ సుధాకర్ దాడి ఘటనపై సీబీఐ విచారణ

22 May 2020 1:49 PM IST
విశాఖపట్నంలో సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఈ అంశంపై ఏకంగా...

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్

22 May 2020 1:26 PM IST
కరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ...

వరంగల్ లో కలకలం...బావిలో ఏడు మృతదేహలు

22 May 2020 12:54 PM IST
కరోనా సృష్టించిన కల్లోలంలో వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు సొంత ఊర్లకు వెళ్ళేదారి లేక రోడ్డెక్కి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత...

ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు

22 May 2020 12:44 PM IST
రెపో..రివర్స్ రెపో రేట్లు తగ్గించిన ఆర్ బిఐకరోనా దెబ్బకు దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్ళు...

సీట్లు..ఓట్లు లేని చోట నుంచి మహానాడా?!

22 May 2020 10:21 AM IST
తెలుగుదేశం పార్టీ గత ఏడాది కూడా మహానాడు నిర్వహించలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసి..తెలివిగా మహానాడును స్కిప్ చేశారు. ఇప్పుడు కరోనా...

జియోలోకి మరో 11,367 కోట్ల రూపాయల పెట్టుబడి

22 May 2020 10:19 AM IST
రిలయన్స్ జియో సంచలనాలు నమోదు చేస్తోంది. వరస పెట్టి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తోంది.కరోనా కష్టకాలంలోనూ ఈ కంపెనీలోకి ఇంత భారీ ఎత్తున...

రైతులకు మంచి ధర కోసమే ఈ ప్రయత్నం

21 May 2020 9:12 PM IST
రాష్ట్రంలో ప్రతిపాదించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగు నిర్ణయాన్ని అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి కెసీఆర్...

జీవో ఇచ్చాక సర్వే చేస్తారట..ఏపీ సర్కారు వింత నిర్ణయం

21 May 2020 8:24 PM IST
పాఠశాలల్లో మాధ్యమంపై ఎన్డీటీవీకి సర్వే బాధ్యతలుఆ సంస్థకు మేలు చేసేందుకే‘సర్కారు ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టిన వారిని...

ఐటి ఎగుమతుల్లో దూసుకెళుతున్న తెలంగాణ

21 May 2020 7:22 PM IST
ఐటి రంగంలో తెలంగాణ తన సత్తా చాటుతోంది. ఐటి ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం ఉంటే తెలంగాణ ఐటి ఎగుమతులు మాత్రం 17.93 శాతంగా ఉన్నాయి. దేశంలో తెలంగాణ...

ప్రయాణ దూరం ప్రకారం విమాన టిక్కెట్ల ధరలు ఖరారు

21 May 2020 5:44 PM IST
కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో విమాన టిక్కెట్ల ధరలను మూడు నెలలపాటు తన పరిధిలోనే ఉంచుకోనుంది. ఇప్పటివరకూ ఆయా విమానయాన...

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మేలో పూర్తి వేతనాలు

21 May 2020 5:07 PM IST
కరోనా ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం జీతాలే ఇఛ్చారు. పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి...
Share it