Telugu Gateway

Latest News - Page 796

కొమ్మినేని శ్రీనివాసరావుకూ హైకోర్టు నోటీసులు

29 May 2020 2:17 PM IST
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల అంశంపై హైకోర్టు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో 49కి నోటీసులు జారీ చేసిన...

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు

29 May 2020 1:30 PM IST
ఎస్ఈసీ రమేష్ కుమార్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి...

కొండపోచమ్మ సాగర్ ను ప్రారంభించిన కెసీఆర్

29 May 2020 1:19 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అడుగు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకభాగమైన కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌‌ను(మర్కూక్‌) సీఎం కెసీఆర్ శుక్రవారం ప్రారంభించారు....

నిమ్మగడ్డ క్విక్ రెస్పాన్స్

29 May 2020 12:10 PM IST
ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎస్ఈసీ రమేష్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరించినట్లు...

జగన్ సర్కారుకు షాక్..నిమ్మగడ్డ తొలగింపు చెల్లదు

29 May 2020 11:43 AM IST
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు కు బిగ్ షాక్. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదని హైకోర్టు స్పష్టం...

ఐదేళ్ళ ‘అమ్మ ఒడి’ నిధులతో అద్భుతాలు చేయోచ్చు

29 May 2020 10:42 AM IST
రాష్ట్రంలో ‘శాశ్వత ఉచిత విద్య’ అందించవచ్చుకానీ ‘శాశ్వత పంచుడు పథకాల’పైనే ఫోకస్ఓట్ల కోసమే ఈ తిప్పలు అంటున్న అధికారులుప్రజాధనంతో ఓట్ల వేట‘చంద్రబాబు...

టాలీవుడ్ లో ఆదిపత్యపోరు

28 May 2020 7:15 PM IST
తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త వివాదం. నిత్యం ఈ పరిశ్రమకు చెందిన వారందరూ మేం అంతా ఒకటే అని చెబుతారు. కానీ ఎప్పుడూ ఒక్కటిగా మాత్రం ఉండరు. ఒకరంటే ఒకరికి...

టీటీడీ ఆస్తులు..కానుకల అమ్మకం బంద్

28 May 2020 4:26 PM IST
తాజాగా తలెత్తిన వివాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్ లో టీటీడీ ఆస్తులు, కానుకలు,...

ఏపీలో కియా అదనపు పెట్టుబడులు

28 May 2020 2:37 PM IST
కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది. గురువారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో క్యూన్ షిమ్ ఈ...

ఈ టర్మ్ లో ప్రత్యేక హోదా సంగతి అంతేనా?

28 May 2020 2:27 PM IST
స్పష్టమైన సంకేతాలు ఇఛ్చిన జగన్!ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ మాట చెప్పకపోయినా ఈ అంశంపై అదే రకమైన సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇచ్చేశారు....

ఆశించిన స్థాయిలో పెద్ద పరిశ్రమలు రాలేదు

28 May 2020 2:07 PM IST
ఏపీకి గత ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పెద్ద కంపెనీలు రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకూ...

హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్

28 May 2020 1:04 PM IST
ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. హైకోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకోవటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. ఇఫ్పటికే...
Share it