Telugu Gateway

Latest News - Page 778

ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురి భేటీ కలకలం!

23 Jun 2020 1:33 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్. వైసీపీ సర్కారు ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) పదవి నుంచి...

ఏపీలో మరో సోషల్ మీడియా అరెస్ట్..గంటా ఫైర్

23 Jun 2020 12:36 PM IST
వైసీపీ సర్కారు సోషల్ మీడియా వ్యవహారాలపై బాగా టార్గెట్ చేసింది. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. తాజాగా విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి గంటా...

హెచ్1 బీ వీసాలపై ట్రంప్ నిషేధం

23 Jun 2020 12:14 PM IST
అమెరికా ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ, హెచ్ 4 వీసాలు కొత్త గా ఇవ్వరాదని ...

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

22 Jun 2020 8:58 PM IST
చంద్రబాబు అవినీతి ప్రభుత్వం...జగన్ ది అహంకార ప్రభుత్వంఏపీ సర్కారుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది...

చైనా కంపెనీలకు షాకిచ్చిన మహారాష్ట్ర సర్కారు

22 Jun 2020 8:19 PM IST
ప్రస్తుతం భారత్ లో చైనా వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది. చాలా మంది చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అంతే కాదు సెలబ్రిటీలను కూడా చైనా...

సంతోష్ కుమార్ భార్యకు ఐదు కోట్ల చెక్కు

22 Jun 2020 4:31 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతోష్ బాబు భారత్-చైనా సరిహద్దులో జరిగిన...

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?

22 Jun 2020 3:57 PM IST
ఏపీ సర్కారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని నిర్ణయించుకుంది. అందుకే రెండవసారి తాజాగా అసెంబ్లీలో బిల్లు...

విజయ్ దేవరకొండ న్యూ లుక్

22 Jun 2020 2:01 PM IST
ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా పనిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. తాజాగా హీరో విజయ్...

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

22 Jun 2020 1:45 PM IST
తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని...

దేశాన్ని రక్షించే విషయంలో బెదిరింపులకు లొంగిపోవద్దు

22 Jun 2020 1:04 PM IST
భారత్-చైనా సరిహద్దు విషయంలో తలెల్తిన ఉద్రిక్తతలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకునే...

తెలంగాణలో 3297 శాంపిళ్ళకే 730 పాజిటివ్ కేసులు

22 Jun 2020 10:46 AM IST
ఏపీకి, తెలంగాణకు కరోనా పరీక్షలు..పాజిటివ్ కేసుల విషయంలో ఒక్క రోజు లెక్క చూడండి. ఏపీలో ఒక్క రోజు టెస్ట్ చేసిన శాంపిళ్ళు 24,451. అందులో తేలిన పాజిటివ్...

ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు

21 Jun 2020 8:39 PM IST
ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులు చిత్రీకరించుకోవటం మానుకోవాలని ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు...
Share it