Telugu Gateway

Latest News - Page 777

లక్షణాలు ఉన్న ఎంత మందికైనా పరీక్షలు చేస్తాం

24 Jun 2020 7:01 PM IST
గాంధీ..కింగ్ కోఠి ఆస్పత్రులకే రండి..మేం రక్షిస్తాంకరోనాతో ఇబ్బంది పడే వారంతా గాంధీ, కింగ్ కోఠితో సహా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని మంత్రి ఈటెల రాజేందర్...

బిజెపి ముసుగులో అనైతిక పనులు

24 Jun 2020 6:57 PM IST
వైసీపీ ‘ఆ ముగ్గురి భేటీ’పై ఎటాక్ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి బిజెపి నేతలపై తీవ్ర...

ఏపీ లిక్కర్ ..మైనింగ్ విధానాలను సీబీఐ పరిశీలిస్తోంది

24 Jun 2020 6:18 PM IST
ఏ ఆధారాలతో సీబీసీఐడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఫుటేజ్ అడిగారుఏ ఆధారంతో పోలీసులు పార్క్ హయత్ ను అడిగారుపార్క్ హయత్ ఎలా ఇచ్చింది..అంతర్జాతీయ...

‘కాపు నేస్తం’ ప్రారంభించిన జగన్

24 Jun 2020 2:09 PM IST
గత పదమూడు నెలల కాలంలోనే ఏపీలోని ప్రజలకు 43 వేల కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేవుడి చల్లని దీవెనతో...

రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు

24 Jun 2020 1:11 PM IST
వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొంత కాలంగా ప్రభుత్వంపై, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్...

జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

24 Jun 2020 1:01 PM IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు మీడయాతో మాట్లాడుతూ ఇసుక దగ్గర నుంచి లిక్కర్, ఆవ భూముల...

అమెరికా..చైనాలను దాటేసిన జపాన్ సూపర్ కంప్యూటర్

24 Jun 2020 11:27 AM IST
జపాన్ కొత్త సూపర్ కంప్యూటర్ ను ఆవిష్కరించింది. అది అమెరికా, చైనాల సూపర్ కంప్యూటర్ ల స్పీడ్ ను అధిగమించింది. దీంతో జపాన్ సూపర్ కంప్యూటర్ పై అందరిలో...

విజయవాడలో మళ్ళీ లాక్ డౌన్..రద్దు

23 Jun 2020 9:26 PM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్ డౌన్ అమలు...

మాస్క్ ల సరఫరాలోనూ స్కామ్

23 Jun 2020 8:34 PM IST
వైసీపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్ ల తయారీలోనూ వైసీపీ స్కామ్ లు చేస్తోందని ఆరోపించారు. 108 అంబులెన్స్...

జూన్ నెలలో తెలంగాణలోనూ పూర్తి వేతనాలు

23 Jun 2020 7:43 PM IST
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. జూన్ నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారులకు ఆదేశాలు...

అది రహస్య భేటీ కాదు..సుజనా చౌదరి

23 Jun 2020 6:36 PM IST
పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లతో భేటీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ...

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు

23 Jun 2020 6:12 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ముగ్గురు దొంగలు అని..ఈ ముగ్గురు...
Share it