Telugu Gateway

Latest News - Page 738

విశ్వాసపరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కారు

14 Aug 2020 4:43 PM IST
రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. గత నెల రోజులుగా సాగిన హైడ్రామాకు తెరపడింది. శుక్రవారం నాడు రాజస్థాన్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో అశోక్...

ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 17 నుంచి

14 Aug 2020 4:26 PM IST
కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం అస్తవ్యస్థంగా తయారైంది. సాధారణ పరీక్షలతోపాటు ప్రవేశపరీక్షలు అన్నీ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. తాజాగా...

మూడు రాజధానులపై ఆగస్టు 27 వరకూ స్టేటస్ కో

14 Aug 2020 1:41 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారానికి మరోసారి బ్రేక్ పడింది. ఈ అంశంపై స్టేటస్ కోను ఆగస్టు 27 వరకూ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు...

ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం షాక్

14 Aug 2020 12:53 PM IST
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన దోషి అని తేల్చిచెప్పింది. ఆయనకు విధించాల్సిన శిక్షపై ఈ నెల20న...

సాదినేని యామినిపై టీటీడీ కేసు

14 Aug 2020 12:29 PM IST
బిజెపి నాయకురాలు సాదినేని యామినిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేసు పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన రామమందిర...

ఐటి శాఖ ఇక మీ లావాదేవీలు అన్నీ చూస్తుంది !

14 Aug 2020 10:52 AM IST
లక్ష రూపాయల ఆభరణాలు..20 వేల హోటల్ బిల్లులపైనా కన్నుపన్ను చెల్లింపుదారుల పరిధి పెంచే సన్నాహాలులక్ష రూపాయల పెట్టి ఆభరణాలు కొన్నారా?. మీ హోటల్ బిల్లు...

‘కొత్త రికార్డు’ సృష్టించనున్న నరేంద్రమోడీ

13 Aug 2020 9:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీ కొత్త ‘రికార్డు’ సృష్టించబోతున్నారు. ఇఫ్పటికే ఓ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోగా తన పేరిట సరికొత్త రికార్డును...

ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ కరోనా పేషంట్లకు

13 Aug 2020 9:16 PM IST
కీలక నిర్ణయం వెలువడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 50 శాతం బెడ్స్ ను కరోనా పేషంట్లకు కేటాయిచేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. రాష్ట్ర వైద్య...

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర సర్కారుదే

13 Aug 2020 9:03 PM IST
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం శుక్రవారం నాడు హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సర్కారు...

ఈశ్వరయ్య రాజీనామా చేయాలి..లేదా జగన్ తప్పించాలి

13 Aug 2020 8:24 PM IST
ఏపీ ఉన్నత విద్య నియంత్రణా, పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష...

ఏపీలో ‘పరిశ్రమలకూ గుర్తింపు సంఖ్య’

13 Aug 2020 8:07 PM IST
మనుషులకు ‘ఆధార్ కార్డు’ ఎలాగో..ఏపీలో పరిశ్రమలకూ ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి...

ఈశ్వరయ్య టేపులపై సుప్రీం మాజీ జడ్జితో నిజనిర్ధారణ

13 Aug 2020 7:04 PM IST
ఏపీ ఉన్నతవిద్యా నియంత్రణా,పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్, మాజీ జడ్జి ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారంపై హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...
Share it