Telugu Gateway

Latest News - Page 737

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై

15 Aug 2020 8:25 PM IST
భారత క్రికెట్ లో ధోనీ ఇక చరిత్రే. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ క్రికెట్ దిగ్గజం తాజాగా వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఫైనల్ గా...

‘థార్’ ఎస్ యూవీని ఆవిష్కరించిన ఎంఅండ్ఎం

15 Aug 2020 7:00 PM IST
అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతోపాటు..మెరుగైన పనితీరు..అత్యంత సురక్షితం, ప్రయాణికుల సౌలభ్యమే లక్ష్యాలుగా మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్ర దినోత్సవం...

నిలకడగా బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

15 Aug 2020 5:39 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు ఆడియో సందేశం ద్వారా తెలిపారు. శుక్రవారం రాత్రి ఆకస్మాత్తుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం...

అదరగొట్టిన కీర్తిసురేష్

15 Aug 2020 12:32 PM IST
పాత్ర ఏదైనా అందులో సారాన్ని ఇట్టే ఒడిసిపట్టుకోవటం కీర్తిసురేష్ సొంతం. ఆమె సినిమాలు చూసిన వారెవరైనా ఈ నిజం ఒప్పుకోక తప్పదు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి...

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’

15 Aug 2020 11:49 AM IST
విభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులుప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా...

లక్షల సవాళ్లు ఉన్నా..కోట్ల పరిష్కారాలు వస్తాయి

15 Aug 2020 11:17 AM IST
ఆన్ లైన్ లో ప్రతి ఒక్కరి ‘ఆరోగ్యచరిత్ర’అతి త్వరలోనే వ్యాక్సిన్ఒక్క క్లిక్. ఒకే ఒక్క క్లిక్ తో ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర వెల్లడికానుంది. ఈ దిశగా...

రమేష్ ఆస్పత్రి కోవిడ్ అనుమతి రద్దు

14 Aug 2020 9:55 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక రాగానే సర్కారు చర్యలకు...

అమరావతితో మూడు లక్షల కోట్ల సంపద

14 Aug 2020 8:45 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదని..అన్ని శాశ్వత భవనాలే అని...

ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా సన్స్

14 Aug 2020 8:17 PM IST
భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కూడా నిలవనుంది. ఈ విషయాన్ని గ్రూప్...

48 గంటలు..359 కోట్ల సమీకరణ

14 Aug 2020 8:04 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధిగా బరిలో నిలిచిన జో బైడెన్ సమీకరించిన మొత్తం ఇది. ఆయన 48 గంటల్లో 359 కోట్ల రూపాయలు (48 మిలియన్...

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

14 Aug 2020 5:58 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నాడు ఆయనకు పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా...

ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం

14 Aug 2020 5:05 PM IST
కరోనాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 5న...
Share it