Home > Latest News
Latest News - Page 710
తిరుమల వివాదంలో కొత్త ట్విస్ట్..దంపతులు పట్టు వస్త్రాలు ఇవ్వాలి
22 Sept 2020 12:33 PM ISTతిరుమల డిక్లరేషన్ వ్యవహారం మంగళవారం నాడు కొత్త ట్విస్ట్ తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం దీనికి కారణమైంది. సీఎం జగన్ తిరుమల సందర్శన సందర్భంగా...
రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్
22 Sept 2020 10:38 AM ISTరాజ్యసభను వివాదాలు వీడటంలేదు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ సభ నుంచి...
టీ టీడీపీ అధ్యక్షుడు రమణను తప్పించండి
21 Sept 2020 9:26 PM ISTతెలంగాణ తెలుగుదేశంలో తిరుగుబాటు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో మార్పులు తక్షణ అవసరం అంటూ కొంత మంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి లేఖ...
ఒక్క రోజులో నాలుగు లక్షల కోట్లు ఔట్
21 Sept 2020 9:01 PM ISTసింగిల్ డే. నాలుగు లక్షల కోట్లు ఔట్. మరో బ్లాక్ మండే. సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. ఈ దెబ్బకు ఏకంగా నాలుగు లక్షల...
సీఎం జగన్ ఢిల్లీ టూర్
21 Sept 2020 8:36 PM ISTమంగళవారం సాయంత్రం అమిత్ షాతో భేటీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆకస్మాత్తుగా ఢిల్లీ టూర్ ఖరారు అవటం...
శారదాపీఠాన్ని సందర్శించిన వెల్లంపల్లి
21 Sept 2020 5:11 PM ISTరాష్ట్రంలో వరస పెట్టి దేవాలయాల్లో విగ్రహాలపై జరుగుతున్న దాడులు..తిరుమలలో డిక్లరేషన్ కు సంబంధించి వివాదం నడుస్తున్న తరుణంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి...
‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల
21 Sept 2020 4:08 PM ISTఅనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. థియేటర్లు ఓపెన్ అవుతాయి..అక్కడే సినిమా విడుదల చేద్దామని నెలల పాటు...
వివాదం వదిలేయాలన్న పెద్దిరెడ్డి..మరింత పెద్దది చేసిన కొడాలి నాని
21 Sept 2020 12:01 PM ISTఇందిరాగాంధీని పూరీ ఆలయంలో అడ్డుకున్నారుసింఘాల్ ను నియమించి చంద్రబాబూ సంప్రదాయాలను ఉల్లంఘించారు తిరుమలలో ‘డిక్లరేషన్’ గుడి ప్రారంభం నుంచే!దుమారం...
ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్
21 Sept 2020 9:52 AM ISTరాజ్యసభలో సోమవారం నాడు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ బిల్లులను సభ ఆమోదించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విపక్ష...
చరిత్రలో ఇలాంటి ఘటనలు చూడలేదు..కేంద్రంపై కేశవరావు ఫైర్
20 Sept 2020 7:38 PM ISTబలం లేకపోయినా బిల్లులు ఆమోదించుకున్నారుకేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ...
ఎక్కడా లేని డిక్లరేషన్ రూల్ తిరుమలలోనే ఎందుకు?
20 Sept 2020 6:46 PM ISTదీనిపై విస్తృతంగా చర్చ జరగాలిచంద్రబాబుకు అప్పుడు లేని అభ్యంతరం..ఇప్పుడెందుకు?గత సంఘటనలకు చంద్రబాబు క్షమాపణలు చెబుతారా?ఏపీలో దేవాలయాల ఘటనల వెనక టీడీపీ...
కార్పొరేట్లకు రైతులను బానిసలుగా మారుస్తున్నారు
20 Sept 2020 6:11 PM ISTకేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను కార్పొరేట్లకు బానిసలుగా...












